Home » news
K.A.Paul: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పవన్ రాజకీయాలను వదిలేయాలని.. లేదంటే తన పార్టీలో చేరాలని పాల్ ప్రకటించారు. అప్పుడప్పుడు పాల్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుండే సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ జనసేన అధ్యక్షుడిపై పాల్ చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ దక్కించుకుంటుంటాయి. కాగా, మరోసారి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జనసేన […]
YS Viveka Case: ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ రద్దుపై సోమవారం సుప్రీం కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయమై విచారణ […]
Mir Mukkaram Jah: హైదరాబాద్ సంస్థానాన్ని ఏళ్లపాటు నిజాం వంశస్థులు పాలించిన విషయం తెలిసిందే. ఇక నిజాం వంశంలో ఎనిమిదవ నిజాం ముఖరమ్ జా బహదూర్ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని హైదరాబాద్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. శనివారం రాత్రి మరణించినట్లు తెలిపింది. ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్ లో అంత్యక్రియలు చేయనున్నట్లు నిజాం కుటుంబం ప్రకటించింది. అంత్యక్రియలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేస్తామని తెలిపింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని, సంస్థానాన్ని పాలించిన నిజాం ఉస్మాన్ […]
Vallabhaneni Vamsi: ఏపీలో ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర ఏడాది సమయం ఉంది. అయినా.. ఇక్కడ పార్టీలు ఇప్పటి నుండే గెలుపు అవకాశాలపై దృష్టి పెట్టారు. ఎవరికి వారు గెలుపు గుర్రాలు ఎవరనేదానిపై ఫోకస్ పెట్టి కార్యాచరణ మొదలు పెట్టారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ.. ఇప్పటి వరకు తమని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన అధికార పార్టీ నేతలను ఓడించేందుకు ఎత్తులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీలో గెలిచి వైసీపీ […]
Liquor Sale: ప్రజలను పాలించేది ప్రభుత్వమైతే.. ఆ ప్రభుత్వాలను నడిపించేది మద్యం. ఔను మన దేశంలో ఇప్పుడు మద్యంపై వచ్చే ఆదాయం మరే ఇతర దానిలో రాదంటే అతిశయోక్తి కాదు. ఎప్పటికప్పుడు మందు బాబులు మత్తుగా ప్రభుత్వ ఖజానాలను నింపేస్తున్నారు. ఈ మధ్యనే నూతన సంవత్సర వేడుకల పుణ్యమా అని మన తెలుగు రాష్ట్రాలలో కూడా రికార్డ్ స్థాయి మద్యం వ్యాపారం జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో మద్యం వ్యాపారం కూడా ప్రభుత్వమే నడిపిస్తుండడంతో ప్రభుత్వానికి […]
Vande Bharat Express: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎట్టకేలకి పట్టాలెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. అలాగే- 699 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకూ ఆయన శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడిచే ఈ సెమీ హైస్పీడ్ రైలును ఆదివారం ఉదయం 10.30 […]
BRS Party: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసకందాయంగా సాగుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీ నేతలు ఎవరికి వారే అన్న తీరులో శిబిరాలు నిర్వహిస్తుంటే.. పార్టీ అధిష్టానం మాత్రం ఎవరికి వారే అవసరం అన్నట్లు అందరినీ దగ్గర చేసుకొనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు బహిర్గతం కాగా.. తాజాగా జరిగిన నూతన సంవత్సర వేడుకలలో ఇది కాస్తా బట్టబయలైంది. నూతన సంవత్సర వేడుకలలో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ […]
V. V. Vinayak: తెలుగు సినీ దర్శకుడు వీవీ వినాయక్ ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఆ వేదికగా చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. వినాయక్ కు అటు తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీలో కీలకంగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు వినాయక్ సొంత ప్రాంతంలో కుటుంబం కూడా వైసీపీకి సన్నిహితంగా ఉంది. స్టార్ హీరో యంగ్ టైగర్ […]
Mount Abu: రాజస్థాన్ రాష్ట్రం మొత్తం చలితో వణికిపోతోంది. విపరీతమైన చల్లగాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రోజు రోజుకు ఈ రాష్ట్రంలో మైనస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మైనస్ డిగ్రీలకు పడిపోతోంది. దీంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నారులు అనారోగ్యాలకు గురువుతున్నారు. ఆదివారం ఉదయం రాజస్థాన్ లోని ఫతేపూర్లో – 4.7 డిగ్రీల సెల్సియస్, అదే రాష్ట్రంలోని చురు ప్రాంతంలో – 2.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు […]
Telangana Secretariat: నూతన సచివాలయ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 617 కోట్లతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో అధునాతనంగా ఈ భవన నిర్మాణం చేపట్టారు. లోపలికి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు. ఎనిమిది అంతస్తులతో కూడిన భవనంలో ఆరో అంతస్తులో సీఎం సచివాలయం సిద్ధం చేశారు. ఇప్పటికే నిర్మాణం ముగింపు దశకు చేరుకున్న కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న […]