Home » news
Gadapa Gadapaku: ఏపీలో వైసీపీ గడప గడపకు కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమం మొదలు పెట్టగా.. ప్రజాక్షేత్రంలో ఒక్కోసారి ఎమ్మెల్యే, మంత్రులకు సైతం ప్రజల నుండి ప్రతిపక్షాల నుండి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్కు సొంత నియోజకవర్గంలో స్థానికులు ఝలక్ ఇచ్చారు. […]
Telangana Budget 2023: తెలంగాణలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు ఈ మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభం కాగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించనుండడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి. అలాగే, టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్గా మారిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కూడా ఇవే. ఈ సమావేశాలను రెండు వారాలపాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నేడు గవర్నర్ ప్రసంగం తర్వాత సభను వాయిదా […]
Telangana Secretariat: తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ కొత్త సచివాలయం ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ మేరకు ముహూర్తం కూడా సిద్ధమైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు నాడే నిర్వహించనున్న ఈ వేడుకకు జాతీయ స్థాయి నేతలు.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు. కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, […]
KP Vivekananda: కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద(వివేక్) టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. వీరిద్దరూ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కి కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్.. మాజీ సీబీఐ జేడీ లక్ష్మి నారాయణను కూడా కలిశారు. ప్రస్తుతం వైజాగ్ లో విస్తృతంగా పర్యటిస్తున్న లక్ష్మి నారాయణను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలవడం అక్కడ హాట్ టాపిక్ అవుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు పార్టీ విస్తరణలో […]
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలన మలుపు తీసుకుంది. ఈసారి కీలక వ్యక్తుల పేర్లు ఈడీ ప్రస్తావించింది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జిషీట్లో మొత్తం 17 మందిపై అభియోగాలు మోపింది. రెండో ఛార్జి షీట్ […]
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కుప్పంలో ప్రారంభమైన యాత్ర 7వ రోజు పూర్తయింది. ఈ రోజు చిత్తూరు జిల్లాలోని పలమనేరులో జరిగిన పాదయాత్ర పట్టణంలో ఉండగా నారా లోకేశ్ ఒక చోట యాత్రను ఆపి తన ప్రచార రథం పైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రథం దిగి ముందుకు వెళ్తుండగా.. ప్రచార రథాన్ని సీజ్ చేస్తున్నట్లు పలమనేరు […]
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయం మొత్తం రాష్ట్రానికే సెగలు పుట్టిస్తుంది. ఎమ్మెల్యేలు అసంతృప్తితో పార్టీ అధిష్టానంపైనా.. సీఎం జగన్మోహన్ రెడ్డిపైనా ఆరోపణలు గుప్పిస్తూ రెచ్చిపోతుంటే.. పార్టీ నేతలు కౌంటర్లు వదులుతున్నారు. శృతి మించిన వాళ్ళని పక్కకి నెట్టేసి కొత్త వాళ్ళకి అక్కడ బాధ్యతలు అప్పగిస్తున్నారు. గత కొన్నాళ్ళుగా నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి జగన్ ప్రభుత్వం టార్గెట్ గా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఆ […]
Viral News: ఇంటి కొత్త అల్లుడికి రకరకాల వంటకాలతో విందు భోజనం పెట్టడం తెలుగు ఇళ్లలో ఓ సంప్రదాయం. అయితే.. ఈ మధ్య కాలంలో వందల రకాల వంటలతో కూడా అల్లుళ్ళకి భోజనం పెట్టి రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. అయితే.. ఇలాంటివి ఎక్కువగా గోదావరి జిల్లాలలోనే చూస్తుంటాం. గత నెల సంక్రాంతి సమయంలో కూడా పశ్చిమగోదావరి జిల్లా భీమవారానికి చెందిన వ్యాపారవేత్త తటవర్తి బద్రి, సంధ్య దంపతుల కుమార్తె హారికకు అల్లుడు పృథ్వీ గుప్తాకు ఏకంగా 173 […]
Viral News: చుట్టూ ఎటు చూసినా అమ్మాయిలే కనిపిస్తున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. హాళ్ళో సుమారు 500 మందికి పైగా అమ్మాయిలు ఉన్నారు. అదే హాళ్ళో ఒక్కడే అబ్బాయి. దీంతో కాసేపు అబ్బాయి విపరీతంగా టెన్షన్ పడ్డాడు. క్రమేపీ కంగారు ఎక్కువై స్పృహతప్పి పడిపోయాడు. బీహార్లోని నలందా జిల్లాలో జరిగిందీ ఘటన. అసలు విషయం ఏంటంటే.. బుధవారం నుండి బీహార్ లో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం గణిత పరీక్ష కాగా.. మనీశ్ శంకర్ ప్రసాద్ […]
Vallabhaneni Vamsi: కళ్ళు చిదంబరం అద్దం ముందు నిలబడి మహేష్ బాబు అనుకుంటే అయిపోతారా?.. అరగుండు బ్రహ్మానందం, అంకుశం రామిరెడ్డి మహేష్ బాబు అనుకుంటే మహేష్ బాబులు అయిపోతారా? అద్దం ముందు నిలబడి చూసుకుంటే ఎవరేంటో తెలుస్తుంది. ఇదీ కృష్ణా జిల్లా వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు గురించి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు. సినిమా డైలాగులలా పొలిటికల్స్ కామెంట్స్ చేస్తూ వల్లభనేని దుమ్ముదులిపేశారు. ఇంతకు ఏమైందంటే.. వైఎస్సార్సీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, […]