Home » news
BJP-MLC Kavitha: తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులతో పాటు.. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్తో శుక్రవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరహార దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా కవిత పేరు మార్మ్రోగిపోతుంది. ఇప్పటికే కవిత దీక్షకి ఢిల్లీ పోలీసుల నుండి అనుమతి కూడా లభించడంతో హైదరాబాద్ నుండి బీఆర్ఎస్ […]
Lokesh Yuvagalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో మరో మైలురాయిని అధిగమించారు. జనవరి 27 నుంచి నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర నేటితో 500 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఈ ఘట్టానికి మదనపల్లి వేదికగా నిలిచింది. 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ఘట్టంలో ఇది మరో మైలురాయి కావడంతో లోకేశ్ మదనపల్లి సీటీఎం దగ్గర శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాగా, యువగళం పాదయాత్ర బంగారుపాళ్యంలో ప్రవేశించిన సందర్భంగా పోలీసులు.. లోకేశ్ కాన్వాయ్ లోని 3 […]
Telangan Cabinet Meet: క్యాబినెట్ భేటీలో తెలంగాణ మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కేసీఆర్ సర్కార్ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టించడానికి గృహ లక్ష్మీ పథకం పేరుతో కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. 3 వేల చొప్పున ప్రతీ నియోజకవర్గానికి మొత్తం 4 లక్షలు ఇళ్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ […]
Wine Shops Close: పాపం మందు బాబులు.. పండగలు వచ్చినా, పబ్బాలొచ్చినా, వినాయక చవితోచ్చినా, గాంధీ జయంతి, స్వాతంత్ర దినోత్సవం ఇలా చాలా దినాలలో వచ్చినా మందుబాలకు చేదువార్తే. ఎందుకంటే.. ఆయా రోజుల్లో వైన్ షాపులు బంద్ అవుతుంటాయి. అయితే, ఇప్పుడు అలాంటి అకేషన్ కాకపోయినా, ఎలాంటి పండగలు లేకపోయినా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. పొలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలు మాటల తూటాలతో […]
MLC Kavita: కాంగ్రెస్ నేత సోనియా గాంధీని తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ప్రశంసించారు. అలాగే ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిపించారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తే మహిళా బిల్లు తెస్తామని 2014, 2018లో మోడీ మాటిచ్చారని.. కానీ ఆ మాటను తప్పారని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. కానీ సోనియా.. ఈ బిల్లును రాజ్యసభలో పెట్టారని.. ఆమెకు సెల్యూట్ కొట్టారు. కాగా, ఈనెల 9న […]
Viveka Murder Case: సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్యకేసు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ రెండుసార్లు విచారించిన సంగతి తెలిసిందే. కాగా, ఈనెల 10న అంటే రేపే మరోసారి విచారణకి రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఎంపీ అవినాష్ తో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే […]
Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో ఈడీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కవితకి ఈడీ నోటీసులిస్తే తెలంగాణకి ఎలా అవమానం అవుతుందని, కవిత నోటీసులతో తెలంగాణ ప్రజలకి ఏం సంబంధమని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. లిక్కర్ స్కాంతో తెలంగాణకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ లీడర్లంతా లిక్కర్ […]
YSRCP: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక సంగతి ఎలా ఉన్నా.. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రం రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు. అధికార ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, టీడీపీ హోరాహోరీ ఈ ఎన్నికల కోసం పనిచేస్తున్నాయి. కాగా, గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం జగన్ ను కలిశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు […]
BRS Party: తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 10న తెలంగాణ భవన్లో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కమిటీతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు, జడ్పి ఛైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ ఛైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ ఛైర్మన్లకు కూడా ఆహ్వానాలు అందాయి. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శ్రేణులను సమాయత్తం చేసేందుకు కేసీఆర్ ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, తెలంగాణ రాజకీయాలలో […]
Ambati Rambabu: నేను పుట్టింది రేపల్లెలోనే అయినా.. చచ్చేది మాత్రం సత్తెనపల్లిలోనేనని మంత్రి అంబటి రాంబాబు భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తనది సత్తెనపల్లి కాకపోయినా.. తనది రేపల్లె అయినా.. ఇక్కడి ప్రజలు తనకు ఎంతో గౌరవం ఇచ్చారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాను రేపల్లెలో పుట్టానని.. కానీ, చచ్చేది మాత్రం సత్తెనపల్లిలోనే అని వ్యాఖ్యానించారు. ఇక, గత టీడీపీ ప్రభుత్వం వల్లనే పోలవరం ప్రాజెక్ట్ కు తీరని నష్టం వాటిల్లిందని మంత్రి విమర్శించారు. కాఫర్ డ్యామ్ […]