Home » news
Himachal Pradesh Cow Cess: దేశంలో అటు కేంద్ర ప్రభుత్వం నుండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం వరకు ఆదాయం తెచ్చిపెట్టే ప్రధాన వనరు ఏదైనా ఉందంటే.. ముందుగా ముక్తకంఠంతో చెప్పేది మద్యం. దీని మీద వచ్చే ఆదాయంతోనే దేశంలో ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమ పథకాలను అందించేది. అందుకే దేశంలో ఎలాంటి ఆర్ధిక భారమైనా ముందు పెరిగేది లిక్కర్ ధరే. ఇప్పటికే కేంద్ర, రాష్ట్రాలకు పన్నులతో పాటు మరెన్నో రకాలుగా మందు బాబులకు టాక్స్ విధించే ప్రభుత్వం ఇప్పుడు […]
Telangana BJP: తెలంగాణలో టీఎస్పీపీస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయంగా కాకరేపుతుంది. మొదట టౌన్ ప్లానింగ్ పేపర్ లీకైందనే అనుమానంతో టీఎస్పీపీస్సీ పోలీసులకు కేసు నమోదు చేసింది. అయితే, పోలీసుల దర్యాప్తులో ఏఈ పేపర్ లీకైనట్లు తేల్చారు. తర్వాత ఈ కేసును సిట్ కు అప్పగించగా.. టీఎస్పీఎస్సీ నుంచి మొత్తం 5 పేపర్లు లీకైనట్లు సిట్ అధికారులు దర్యాప్తులో తేల్చారు. ఉద్యోగ పరీక్ష పత్రాలు లీక్ కావడం పట్ల విద్యార్ధులు, నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేపర్ […]
Viveka Murder Case: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అరెస్ట్ చేయొద్దని చెప్పలేమని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, సీబీఐ దర్యాప్తుకు సహకరించాలని కూడా ఆదేశించింది. వివేకా హత్య కేసులో తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని అవినాష్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన విచారణలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాల, న్యాయవాదిని అనుమతించాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై రెండు […]
AP Temples Ticket Rates: ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ హిందూ దేవాలయాలకి వెళ్లే భక్తులకు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే దర్శనాలకు సంబంధించిన టికెట్లను భారీగా పెంచిన ప్రభుత్వం.. తాజాగా తాననీలాలకు సంబంధించిన టికెట్లను కూడా భారీగా పెంచింది. దేవాలయాలలో కేశఖండనకు ఇప్పటి వరకు రూ.25గా ఉన్న టిక్కెట్లను 60 శాతం పెంచి రూ.40 చేసింది. అయితే, పెంచిన మొత్తాన్ని తలనీలాలు తీసే క్షురకులకు చెల్లించాలని ఆదేశించింది. ప్రస్తుతం రూ. 25గా ఉన్న కేశఖండన […]
Heavy Rains in Telangana: అకాల వర్షం మరోసారి రైతు కంట కన్నీరు పెట్టిస్తుంది. మండుటెండల నుండి ఒక్కసారిగా మారిన వాతావరణం వడగళ్ల వాన రైతన్నను హడలెత్తించింది. గురువారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పు చోటుచేసుకుని, మధ్యాహ్నం దాటిన తర్వాత ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షం పడింది. పలు ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. దాంతో ఇప్పటికే మిర్చి కోతలు నిర్వహించి, కల్లాల్లో ఆరబెట్టిన మిర్చిపంట తడిసి ముద్దయింది. కొందరు రైతులు […]
CM Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోడీని కలవనున్నారు. నిన్ననే ఢిల్లీ చేరుకున్న జగన్ జన్ పథ్ ఒకటిలో రాత్రి బస చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ 11 గంటలకు ఖరారు అయినట్లు తెలుస్తొంది. ఆ తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతోనూ సీఎం జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించి […]
Fire Accident: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. ప్యారడైజ్ సమీపంలోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ భవనంలో మొత్తం 8 అంతస్తులున్నాయి. తొలుత ఏడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగగా.. 5వ అంతస్తులో పేలుడు సంభవించడంతో మంటలు తీవ్రమయ్యాయి. Disturbed by the reports of fire accident at Secunderabad Swapnalok Complex & Jeedimetla factory. […]
Viveka Murder Case: మాజీ సీఎం రాజశేఖరరెడ్డి సోదరుడు, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు మరింత వేగవంతం చేయగా.. ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారగా.. సీబీఐ దస్తగిరిని అప్రూవర్ గా అనుమతించనున్నారు. అయితే, దీనిపై వివేకా పీఏ కృష్ణారెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. సీబీఐ కుట్రపూరితంగా దర్యాప్తు చేస్తోందని ఆరోపిస్తున్న కృష్ణారెడ్డి.. డ్రైవర్ దస్తగిరిని అప్రూవర్ […]
Jasmine Price in Telugu States: మగువలకు మల్లె పూలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఇప్పుడంటే విరబోసుకున్న జుట్టుకు తోడు అని ఏవేవో హెయిర్ స్టేల్స్ రావడంతో మహిళలు మల్లెపూలు పెట్టుకోవడం తగ్గింది కానీ.. ఒకప్పుడు అలిగిన మగువను మచ్చిక చేసుకోవడం కోసం ప్రతి మగాడు మల్లె మూరనే ఆశ్రయించేవాడు. డిమాండ్ తగ్గడంతో మల్లె సాగు కూడా తగ్గిపోయింది. అయితే, పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో మాత్రం మల్లెలకు ఎక్కడ లేని గిరాకీ వస్తుంది. ఇప్పుడు పెళ్లీల సీజన్ […]
YSRTP: తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం కూడా మరింత హీటెక్కిస్తోంది. అధికార పార్టీపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు గురిపెట్టి విమర్శలు చేస్తుండగా.. ఇప్పుడు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా షర్మిల ఓ రేంజిలో మండిపడ్డారు. పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టలదొర కొడుకా కేటీఆర్..అంటూ మంత్రి కేటీఆర్ […]