Home » news
Earthquake: ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో భూకంపాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. టర్కీ, సిరియాలో వచ్చిన భారీ భూకంపం ఆ దేశాల రూపాన్నే మార్చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా పలు దేశాల్లో భూప్రకంపనలు కనిపించాయి. మన దేశంలో కూడా పలు రాష్ట్రాలలో భూకంపం హడలెత్తించింది. తాజాగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో భూకంపం వచ్చింది. ఈరోజు (24-03-2023) ఉదయం 10.31 గంటలకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ […]
MLC Election: ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయి.. ఫలితాలు వెల్లడై రోజు గడుస్తున్నా.. ఆ ఫలితాలు రేకెత్తించిన సంచలనాలు మాత్రం ఏపీ రాజకీయాలలో ఇంకా కలకలంగానే కొనసాగుతుంది. ఈ ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం సంచలనాన్ని రేకెత్తించింది. సొంత ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నలుగురి వైసీపీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థికి ఓటేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలలో ఇద్దరు […]
Manchu Family: సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంట గొడవలు రచ్చకెక్కాయి. మంచు ఫ్యామిలీలో అన్నదమ్ములు మంచు విష్ణు, మంచి మనోజ్ మధ్య ఏవో డిఫరెన్స్ ఉన్నాయని కొద్దిరోజులుగా పుకార్లు షికారులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన మంచి మనోజ్ పెళ్ళికి కూడా విష్ణు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారని ప్రచారం జరిగింది. పెళ్లిలో అంతా మంచు లక్ష్మి హడావుడి కనిపించిందే తప్ప విష్ణు పెళ్లి టైం కి వచ్చి వెళ్ళిపోయారు. […]
TSPSC Paper Leak Case: ఓయూ క్యాంపస్ మరోసారి రణరంగంగా మారింది. విద్యార్థుల నిరసన, పోలీసుల అరెస్టుతో క్యాంపస్ భగ్గుమంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ మరో పోరాటానికి సిద్ధమైంది. విద్యార్థులు చేపట్టిన నిరుద్యోగ మార్చ్ నేపథ్యంలో పోలీసులు చేపట్టిన ముందస్తు అరెస్టులపై విద్యార్థి సంఘాలు, జేఏసీ భగ్గుమంటోంది. విద్యార్థులను బయటకు రాకుండా క్యాంపస్ హాస్టళ్ళలోనే నిర్భందించడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవేళ బయటకి వస్తే పోలీసులు వాహనాలలో తరలించి అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు, నేతలు తీవ్రంగా […]
AP Assembly: చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆఖరి రోజు కూడా టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో గందరగోళం చెలరేగింది. జీవో 1పై చెలరేగిన వివాదంతో ఏపీ శాసనసభ నుండి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పది మంది సభ్యులను సస్పెండ్ చేశారు. తొమ్మిదో రోజు అసెంబ్లీ […]
Glider Plane Collides on House: రన్ వే పై నుంచి గాల్లోకి లేచిన కాసేపటికే ఓ విమానం గాల్లో చక్కర్లు కొట్టి ప్రమాదానికి గురైంది. ఓ ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన చిన్న గ్లైడర్ విమానం కంట్రోల్ తప్పి ఓ ఇంటిపైన కూలిపోయింది. ఝార్ఖండ్ లోని ధన్ బాద్ సిటీలో జరిగిన ఈ ప్రమాదంలో పైలట్ కు, అందులో ప్రయాణిస్తున్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు ఆ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో విమానం […]
Paper Leakage Case: తెలంగాణ రాజకీయాలలో బర్నింగ్ ఇష్యు ఏదైనా ఉందంటే అది టీఎస్పీఎస్సి ప్రశ్నప్రత్రాల లీకేజీ కేసులో సిట్ విచారణ.. సిట్ ప్రతిపక్ష పార్టీల నేతలకిస్తున్న నోటీసులే. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు కథనాలొచ్చాయి. దీనిపై బండి సంజయ్ నేడు సిట్ అధికారులకు లేఖ రాశారు. మీపై నాకు నమ్మకం లేదని లేఖలో చెప్పారు. తనకు నమ్మకం ఉన్న దర్యాప్తు […]
MLC Election Results: వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇవ్వడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకి ఓటేసి గెలిపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం సంచలనాన్ని రేకెత్తించింది. ఇంకా చెప్పాలంటే సొంత ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అనురాధకు టీడీపీ 19 ఓట్లతో పాటు […]
Contraception Method: కాస్త శ్రద్దగా గమనిస్తే మన సమాజంలో గర్భం, పిల్లలకు సంబంధించి రెండు ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నాం. అందులో ఒకటి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివాహం జరిగిన చాలా మంది ఆడవారిలో గర్భ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల వారు గర్భం దాల్చడం దాదాపు సాధ్యం కావడం లేదు. ఇలాంటి సమస్యలను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు ఎదుర్కొంటూ ఉన్నారు. మన దగ్గర కూడా వివాహమై దశాబ్దాలు గడిచినా పిల్లల భాగ్యం కలగక […]
CM KCR: ఇటీవల కురిసిన అకాల వర్షానికి పలు ప్రాంతాలలో పంట నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. వండగళ్ల వానతో మిర్చి, మామిడి, మినుము, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే పంట నష్టం, బాధిత రైతులను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారు. గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం.. రావినూతలలో రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓ రైతు 32 ఎకరాల్లో మొక్కజొన్న వేస్తే 20 ఎకరాల్లో […]