Home » news
Swami Ramdev: యోగా గురువు బాబా రాందేవ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హిందూ మహిళల్ని అపహరిస్తున్నారంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. జైపూర్లోని బర్మెర్లో జరిగిన సాధువుల సమావేశంతో పాటు తాజాగా రాజస్థాన్ లోని బార్మర్ లో జరిగిన పీఠాధిపతుల సమావేశంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. ముస్లింలు విద్వేష వ్యాప్తి చేస్తున్నారని చెప్తూనే హిందూయిజాన్ని ఇస్లాం, క్రైస్తవంతో పోలుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంచి చేయమని హిందూ మతం చెబుతుందని, […]
YSRCP-Janasena: ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఏపీలో రాజకీయాలు మాత్రం రేపే ఎన్నికలు అన్నట్లుగా ఉన్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకవైపు టీడీపీ, వైసీపీ మధ్య ప్రత్యక్ష మాటల దాడి జరుగుతుంటే.. మరోవైపు వైసీపీ-జనసేన మధ్య లేఖల యుద్ధం నడుస్తుంది. ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య మధ్య లెటర్ వార్ జరుగుతోంది. లేఖలతోనే ఈ ఇద్దరూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. అమర్నాథ్పై కాపు ఉద్యమ నాయకుడు, […]
Jagga Reddy: నేను కాంగ్రెస్ లో ఉన్నా.. కాంగ్రెస్ కంటే బీజేపీ చరిత్ర నాకు బాగా తెలుసు.. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంపై బీజేపీ అసంతృప్తిలో ఉంది. అందుకే త్వరలోనే గవర్నర్ ను మార్చవచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న గవర్నర్ ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి గవర్నర్ బయట చాలా నరికారని.. పులి తీరుగా గాండ్రించారని.. కానీ పిల్లి తీరుగా సభలో ప్రసంగించారని ఎద్దేవా చేశారు. కాగా.. ఆదివారం మరోసారి […]
Kotamreddy Sridhar Reddy: రాష్ట్ర రాజకీయాలలో నెల్లూరు పాలిటిక్స్ వేరయా అన్నట్లుగా సాగుతుంది ఏపీలో వ్యవహారం. రెబల్ ఎమ్మెల్యేల కామెంట్స్ రాష్ట్రంలో కాక రేపుతోన్నాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ సర్కార్పై ఒంటికాలిపై లేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా పార్టీ ఇంచార్జి బాధ్యతల నుండి తప్పించగా.. తాజాగా కోటంరెడ్డి భద్రతను కూడా ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. కోటంరెడ్డికి ఉన్న నలుగురు గన్ మెన్లలో ఇద్దరు గన్ మెన్లను ప్రభుత్వం రీ కాల్ చేసింది. […]
Unstoppable with NBK: పాపం బాలయ్య మరో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. మొన్నామధ్య అక్కినేని తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్య ఒకటి రచ్చ రచ్చ కాగా.. అక్కినేని అభిమానులు బాలయ్య క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్లు చేశారు. అక్కినేని హీరోలు కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. చివరికి తన ఉద్దేశం అది కాదని.. ఫ్లోలో మాట్లాడేశానని బహిరంగ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అదలా ఉండాగానే ఇప్పుడు మరో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా బాలయ్య అన్స్టాపబుల్ షోలో […]
BRS Party: దేశంలో మార్పు రావాల్సిన సమయం వచ్చింది. మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పెట్టానని తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడారు. నాందేడ్ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. అబ్ కీ బార్ కిసాన్కి సర్కార్ అనేది బీఆర్ఎస్ తొలి నినాదం. దేశంలో తాగు, సాగు నీటికి తీవ్ర కొరత ఉంది. రైతు ప్రభుత్వం ఏర్పడితేనే నీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అన్నదాత […]
Andhara Pradesh Debts: తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై చర్చల మధ్యనే ఏపీ ఆర్ధిక పరిస్థితి, అప్పులపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఏపీ ఆర్ధిక మంత్రి గుగ్గిన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్ర బడ్జెట్ పై స్పందిస్తూ తెగ పొగిడేశారు. కేంద్ర బడ్జెట్ బాగానే ఉందని.. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్ గా పేర్కొన్నారు. అయితే.. ఏపీకి కేటాయింపులు ఎక్కడని, విభజన హామీల ఊసే లేకుండా పెట్టిన బడ్జెట్ మంత్రిగా […]
Earth Quake: నిజామాబాద్ జిల్లాలో భూప్రకంపనలు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. భూమి నుండి పెద్ద పెద్ద శబ్దాలతో భూకంపం రావడంతో జనం ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం తెలంగాణలోని నిజామాబాద్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 8:12 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో, 19.43 అక్షాంశం, 77.27 రేఖాంశం మధ్యలో భూకంపం సంభవించింది. నాందేడ్ సమీపంలో.. నిజామాబాద్కి […]
Kodumur MLA Sudhakar: ఏపీ రాజకీయాలలో ఎన్నికల వేడి మొదలైంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది పైగా సమయం ఉన్నా.. రాజకీయాలు మాత్రం రసకందాయంగా మారుతున్నాయి. ఒకపక్క ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు సిద్ధమవుతుంటే.. అధికార వైసీపీలో అసంతృప్తి నేతలు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. ఇప్పటికే వైసీపీ కంచుకోట నెల్లూరులో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానంపై విమర్శల దాడికి దిగగా.. వాళ్ళని పార్టీ పదవుల నుండి తప్పించారు. మరో ఎమ్మెల్యే కూడా అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తున్నారు. అదలా ఉండగానే మరో జిల్లాలో […]
Viveka Murder Case: మాజీ ఎంపీ, సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యకేసు హైదరాబాద్ కు బదిలీ అయిన తర్వాత స్పీడ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి విచారణతో అటెన్షన్ పెంచేసిన సీబీఐ ఇప్పుడు మరో బ్లాస్టింగ్ ఎపిసోడ్ కి సిద్దమైనట్లు కనిపిస్తుంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఐదుగురుని ఒకేసారి కోర్టుకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. కడప కేంద్రకారాగారంలో ఉన్న ముగ్గురు నిందితులకు ప్రొడక్షన్ వారెంట్ జారీచేసిన సీబీఐ, […]