<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » entertainment
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన హెల్త్ గురించి పోస్ట్ చేసి కొత్త సంవత్సరంలో అందరికి బ్యాడ్ న్యూస్ చెప్పింది పునర్నవి. తన స్టోరీలో డల్ గా ఉన్న తన ఫేస్ ని పోస్ట్ చేసి దానిపై........
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు రెండు నెలల క్రితం తన యశోద సినిమా రిలీజ్ అప్పుడు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. తాజాగా బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రష్మిక.
తాజాగా రష్మిక మందన్నా విజయ్ దేవరకొండతో మరో సినిమాపై మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండతో ప్రస్తుతానికైతే నేను ఏ సినిమా చేయట్లేదు. కానీ అతనితో కలిసి మళ్ళీ సినిమా చేయమని చాలా మంది........
విషాదాలు మరవకముందే టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ పాటల రచయిత పెద్దాడ మూర్తి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 51 ఏళ్ళ వయసులో మంగళవారం రాత్రి........
మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు దర్శకనిర్మాతలు. ఈ ఈవెంట్ ని ఒంగోలులోని AMB కాలేజీ గ్రౌండ్స్లో...
టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. చలపతి రావుకి నందమూరి కుటుంబంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అయితే షూటింగ్లు కారణంగా చలపతిని చివరి చూపు చూసుకోలేకపోయారు నందమూరి హీరోలు. దీంతో నేడు చలపతి రావు పెద్ద దినం కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యి..
అడివి శేషు నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 2’. థియేటర్లో చూసేసిన ప్రేక్షకులు ఈ సినిమాని మరోసారి చూడడానికి ఓటీటీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కాగా ఈ సినిమాని..
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న రెండో చిత్రం 'NTR30'. ఈ సినిమా అనౌన్స్తోనే భారీ హైప్ ని క్రియేట్ చేసుకొంది. ఇక ఈ సినిమా సక్సెస్ కావాలని దర్శకుడు కొరటాల శివ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
ఆహా అందరి అంచనాలని తలకిందులు చేస్తూ అన్స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్స్ ని అనౌన్స్ చేసింది. ఎనిమిదో ఎపిసోడ్ గా ప్రభాస్, గోపీచంద్ షో జనవరి 6న టెలికాస్ట్ అయిన తర్వాత తొమ్మిదో ఎపిసోడ్ గా జనవరి 13న........
ఇటీవల డిసెంబర్ 31 న నయని పావని తండ్రి మరణించారు. తన తండ్రి పార్థివదేహం వద్ద ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్న ఫొటోని తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసి...........