Home » entertainment
ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీకి రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చరణ్, ఎన్టీఆర్ లు సినిమాకి సంబంధించిన పలు ఆశక్తికర విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సమయంలో తన డైట్ గురించి మాట్లాడాడు.
రాజమౌళి అండ్ టీం ప్రస్తుతం అమెరికాలోని పలు మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూలు వస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్.. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీకి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ షూటింగ్ సమయంలోని సంఘటనలు గురించి చెప్పుకొచ్చాడు
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టార్ర్ర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. కాగా రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్.. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీకి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్.. భారత్ ప్రభుత్వం 'RRR'ని ఆస్కార్కి ఎంపిక చేయకపోవడం గురించి మాట్లాడాడు.
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ 'ధమాకా' సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుని అందుకున్నాడు. తాజాగా రవితేజ, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఒక ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కూడా సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ఇక వరుస విజయాలు అందుకున్న రవితేజ..
నందమూరి నటసింహ బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కోస్తున్నాడు. బాలయ్య నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి' ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. చిత్ర నిర్మాతలు ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ని అధికారికంగా నేడు ప్రకటించారు.
నిమా మొదటి నుంచి కూడా వింటేజ్ చిరంజీవిని చూపించారు. చిరంజీవి పాత సినిమాల్లో కామెడీ ఎలా ఉండేదో దాన్ని మెయింటైన్ చేశాడు. ఓ పక్క కామెడీ చూపిస్తూనే బాస్ కి మాస్ ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. చిరు, రవితేజ సన్నివేశాలు అన్నీ బాగుంటాయి.......................
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'వాల్తేరు వీరయ్య' విడుదలకు సిద్ధమైంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో 'భోళాశంకర్' సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.
మాస్ మహారాజ రవితేజ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా 'ధమాకా'. రవితేజ డ్యూయల్ రోల్ లో డబుల్ ధమాకా ఇవ్వడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమా రెండు వారాల్లో రూ.100 కోట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
అజిత్ హీరోగా, మంజు వారియర్ మరో మెయిన్ లీడ్ లో బోణి కపూర్ నిర్మాణంలో వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తునివు. ఈ సినిమాని తెలుగులో తెగింపు పేరుతో జనవరి 11న విడుదల చేశారు..........
బాలకృష్ణ హీరోగా, శృతి హాసన్, హానీరోజ్ హీరోయిన్స్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరెక్కిన సినిమా వీరసింహారెడ్డి. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా.................