Home » entertainment
రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ అయితే ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తోంది. అయితే ఈ సాంగ్ షూట్ కి ముందు రామ్ చరణ్ కాలుకి గాయం..
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, స్టార్ కమెడియన్ అలీ మంచి స్నేహితులు అని అందరికి తెలిసిన విషయమే. అయితే వీరిద్దరూ ఇప్పుడు రాజకీయ రంగం వైపు వేరు వేరు అడుగులు వేశారు. తాజాగా అలీ, పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా వారసుడు. తమిళ్ లో వరిసుగా తెరకెక్కి తెలుగులో వారసుడుగా రిలీజయింది. తమిళ్ లో...............
రెండు సినిమాలని ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. తాజాగా ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని....................
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్నాడు. సుమ హోస్ట్ చేస్తున్న ఈ షో ఇటీవల ప్రసారం అయ్యింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తాను మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వని పర్సన్ ఎవరన్నది తెలియజేశాడు.
రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా వరల్డ్ వైడ్ గా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే ఈ సినిమా ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకొని సంచలనం సృష్టించింది. ఇక ఈ ఆదివారం 'లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్’లో ఎం ఎం కీరవాణి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డుని అందుకున్నాడు. తాజాగా మరో ఇంటర్నేషనల్ అవార్డుని కైవసం చేసుకుంది ఆర్ఆర్ఆర్.
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో చిత్రం SSMB28. అయితే ఈ సినిమా రెండు షెడ్యూల్ మూవీ టీం ఇంకా మొదలు పెట్టకపోవడంతో.. SSMB28 పై అనేక రుమౌర్లు వస్తున్నాయి. వీటన్నిటికీ నిర్మాత నాగవంశీ చెక్ పెట్టాడు.
'ఆర్ఆర్ఆర్' సినిమాతో టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయాడు. దీంతో రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. అయితే రాజమౌళి గురించి ఒక కాంట్రవర్షియల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రెజెంట్ ఈ వీడియో వైరల్ అయ్యి తప్పుగా అర్ధమవుతుండడంతో రాజమౌళి వివరణ ఇచ్చాడు.
రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం 'లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్'కి పలు క్యాటగిరీలో ఎంపిక అయ్యింది. ఈ అవార్డ్స్ విన్నర్ లిస్ట్ ని గత ఏడాది డిసెంబర్ లోనే జ్యూరీ అనౌన్స్ చేసింది. ఈ అవార్డ్స్ లో కూడా ఎం ఎం కీరవాణి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డుని గెలుచుకున్నాడు.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టార్ర్ర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. కాగా రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్.. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీకి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వ్యక్తిత్వం గురించి గొప్పగా ప్రశంసించాడు.