Home » entertainment
గతంలో అయ్యప్పస్వామి మహత్యాన్ని చూపిస్తూ అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఈ సారి శబరిమల, శబరిమల చుట్టూ ఉన్న ప్రదేశాలు, శబరిమల పోస్ట్ ఆఫీస్ నేపథ్యంలో సరికొత్త కథనంతో ఓ పాన్ ఇండియా సినిమాని..............
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఆనందంలోనే తన తదుపరి సినిమాని పట్టాలు ఎక్కించాడు. మెహర్ రమేష్ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాకి భోళాశంకర్ అనే టైటిల్ ని పెట్టారు.
గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాల పై సాధారణ ప్రజల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా దీని పై ప్రధాని నరేంద్ర మోదీ స్పదించినట్లు తెలుస్తుంది.
రజినీకాంత్ హీరోగా బీస్ట్ దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'జైలర్'. ఈ సినిమాలో విలన్ గా టాలీవుడ్ నటుడు సునీల్ నటిస్తున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మైథలాజికల్ సినిమా 'ఆదిపురుష్'. ఈ సినిమా రే గ్రాఫిక్ వర్క్ కోసం ఆరు నెలలు సమయం తీసుకున్నారు చిత్ర యూనిట్. జూన్ 16, 2023న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాము అంటూ ఇంతకు ముందు ప్రకటించారు మేకర్స్. అయితే..
అవతార్ 2 సినిమా కూడా భారీ విజయం సాధించి ప్రేక్షకులని మెప్పించింది. కలెక్షన్స్ కూడా వేలకోట్లలో వస్తున్నాయి. ఇక ఈ విజువల్ వండర్ కి అవార్డులు రావడం కూడా మొదలైంది. అలాగే తర్వాత అవతార్ 3, 4, 5 సినిమాలు కూడా వస్తాయని ప్రకటించాడు జేమ్స్ కామెరూన్.................
గత కొన్ని రోజులుగా ప్రభాస్ కొత్త సినిమాల గురించి వరుస వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ పఠాన్ దర్శకుడితో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమాలో..
అన్స్టాపబుల్ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు, లోకేష్ రావడం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రావడం, త్వరలో పవన్ కళ్యాణ్ వస్తుండటంతో దీనికి పొలిటికల్ టచ్ వచ్చింది. అన్స్టాపబుల్ షోపై ఏపీలోని వైసీపీ నేతలు...............
స్టార్ హీరోయిన్ రష్మిక మందన సౌత్ టూ నార్త్ క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు 'వరిసు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో సూపర్ సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
పవన్ కళ్యాణ్ మొదటిసారిగా పోరాట యోధుడిగా కనిపిస్తున్న సినిమా 'హరి హర వీరమల్లు'. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెల కున్నాయి. కాగా ఈ సినిమా సమ్మర్ కి విడుదల అవుతుంది అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. అయితే..