Home » news
Bandi Sanjay: శుక్రవారం సాయంత్రం నుండి కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బారికేడ్లు కట్టి పోలీసులు భారీ బందోబస్తు చేయగా బీజేపీ కార్యకర్తలు, రైతులు వందల సంఖ్యలో అక్కడకి చేరుకున్నారు. కామారెడ్డి మునిసిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న రైతులు.. ఇండస్ట్రియల్ జోన్ కు తమ భూములు ఇచ్చే ప్రసక్తేలేదని వారు స్పష్టం చేస్తున్నారు. రైతులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా […]
AP Capital: ఆరు నూరైనా విశాఖే ఏపీకి పరిపాలనా రాజధాని. మేమిప్పటికీ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. త్వరలోనే సరైన సమయం చూసి పరిపాలన విశాఖ నుండి మొదలు పెడతాం.. సరైన సమయం చూసి మరోసారి మూడు రాజధానుల బిల్లును కూడా అసెంబ్లీలో పెడతాం. ఇదీ ఏపీ రాజధానిపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుండి ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికీ చెప్పేమాట. అయితే.. ఆ సరైన సమయం ఎప్పుడు? అంటే త్వరలోనే […]
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కామారెడ్డి పర్యటన తీవ్ర ఉత్కంఠగా మారింది. కామారెడ్డి జిల్లా కేంద్రం మాస్టర్ ప్లాన్ విషయంలో సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన రైతు భూమి పోతుందనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు బండి సంజయ్ కామారెడ్డికి వచ్చారు. రైతు ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగగా.. భారీ ర్యాలీగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. బండి […]
తాజాగా శుక్రవారం నాడు ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించి అందరికి షాకిచ్చింది సమంత. ముంబై ఎయిర్ పోర్ట్ లో బ్లాక్ గ్లాస్ పెట్టుకొని వైట్ డ్రెస్ లో బ్యాగ్ పట్టుకొని స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళింది. కొంతమంది సామ్ తో.......
Kuppam Tour: చంద్రబాబు సొంత జిల్లా కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం కుప్పంలో రోడ్ షోకు వెళ్లిన చంద్రబాబుకు చిత్తూరు పోలీసులు అనుమతి నిరాకరించడం.. అయినా చంద్రబాబు బెంగళూరు నుండి చిత్తూరులో ప్రవేశించడం.. పోలీసులు అడ్డుకోవడం.. ప్రచార రథాన్ని సీజ్ చేసి మైకులు తొలగించడం.. కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట, లాఠీఛార్జ్.. చివరికి చంద్రబాబు కాన్వాయ్ వదిలి నడుచుకుంటూ సభాస్థలికి చేరుకొని కార్యకర్తలలో సమావేశమయ్యారు. కాగా.. అప్పటి నుండి చిత్తూరులోనే ఉన్న చంద్రబాబు […]
గత సంవత్సరం నుంచి టాలీవుడ్ లో వరుసగా పలువురు ప్రముఖులు మరణిస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో వరుస విషాదాలు ఏర్పడ్డాయి. ఆ విషాదాలు టాలీవుడ్ మరవకముందే కొత్త సంవత్సరంలో కూడా మరిన్ని విషాదాలు వరుసగా వస్తున్నాయి.............
KTR-Satya Nadella: ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ సీఈఓ, తెలుగు వారైన సత్యనాదెళ్ళతో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. సత్య నాదెళ్ల నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్కు విచ్చేశారు. అంతకు ముందు రెండు రోజుల క్రితం ప్రధాని మోదీని కలిసిన సత్యనాదెళ్ళ ఆ తర్వాత బెంగుళూరులో జరిగిన ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సమ్మిట్ లో ‘చాట్ జీపీటీ’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఛాట్ […]
Gitam University: వైజాగ్ గీతం యూనివర్సిటీ పరిసరాలలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. యూనివర్శిటీలో ఉన్న ప్రభుత్వ భూముల్ని రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గీతం వైద్య కళాశాల పరిసరాల్లో గతంలో గుర్తించిన ప్రభుత్వ భూమి చుట్టూ జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు కంచె ఏర్పాటు చేశారు. యూనివర్సిటీలో భవనాలను కూడా కూలుస్తారనే ప్రచారం జరగడం.. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ తో యూనివర్సిటీ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు. […]
TS Telangana: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. ఫామ్ హౌస్ లో బేరసారాలు.. సీసీ టీవీ ఫుటేజ్ విడుదల.. ఆ తర్వాత బీజేపీపై టీఆర్ఎస్ నేతల ఆరోపణలు, విమర్శలు.. టీఆర్ఎస్ కుట్ర చేసిందంటూ బీజేపీ ఆరోపణలు.. ఫామ్ హౌస్ లో బీజేపీ రిప్రెజెంట్స్ గా వెళ్లిన వాళ్లెవరో కూడా తమకి తెలియదని.. టీఆర్ఎస్ బద్నామ్ చేసేందుకు డ్రామాకి తెరలేపిందని బీజేపీ నేతల ఎదురుదాడి.. ఈ తంతంగమంతా దేశమంతా చూసేసింది. ఆ తర్వాత టీఆర్ఎస్ నేతలు తమ […]
TS MLC Election: లెక్క ప్రకారం ఈ ఏడాది చివరన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఏ పార్టీకి ఆ పార్టీ అన్ని ప్రయత్నాలు కూడా మొదలు పెట్టగా.. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా ఉండనున్నట్లు అర్ధమవుతుంది. అయితే.. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అది కూడా ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక కావడంతో ఆశావహులు కూడా భారీగానే ఉన్నారు. ఈ ఏడాది మే నెలాఖరు నాటికి ఏడు ఎమ్మెల్సీ […]