<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » news
Pawan Kalyan: బయట ఉండే శత్రువుల కంటే.. మనతో ఉండే శత్రువులతోనే ప్రమాదం ఎక్కువ.. ఏపీలో ఎస్పీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలను తీసేశారని చెపుతుంటే బాధేస్తుంది.. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందే.. ఈ మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన రావాల్సిన రూ. 20 వేల కోట్లను రాకుండా చేశారంటే ఏమని ప్రశ్నించాలి.. ఇదీ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ […]
Rasaputra Rajini: నకిలీ నోట్ల చలామణి కేసులో వైసీపీ మహిళా నేత రసపుత్ర రజినిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఓ ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రసపుత్ర రజనితో పాటు చరణ్ సింగ్ అనే మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి మొత్తం రూ.44 లక్షల విలువైన రూ.500 దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రజనీ వైసీపీ మహిళా నేత కావడంతో ఈ వ్యవహారం […]
AP High Court: ఏపీలో ఇకపై ఫ్లెక్సీ అనేది కనిపించకూడదు.. నేటి నుండే రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేదిస్తున్నా.. ఇదీ గత ఏడాది సీఎం జగన్ ఓ సందర్భంలో చెప్పిన మాట. అందుకు అనుగుణంగానే గత ఏడాది నవంబర్ ఒకటి నుండి ఈ నిషేధాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయాలనుకుంది. అయితే క్లాత్ బ్యానర్ల కోసం సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని సమర్చుకునేందుకు.. తగిన సమయం ఇవ్వాలని ఫ్లెక్సీ తయారీదారుల విజ్ఞప్తి మేరకు అప్పుడు సీఎం జగన్ […]
TS Govt: తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు అధికారికంగా నిర్వహించాలని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్పై బుధవారం కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. గణతంత్ర వేడుకలను రాజ్భవన్ కే ఎందుకు పరిమితం చేశారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ ఎందుకు పాటించరని ప్రశ్నించింది. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర […]
Etela Rajender: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలలో సీఎం కేసీఆర్ కోవర్టులున్నారని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలే ఎన్నికల కాలం.. పైగా రాజకీయ పార్టీలు దూకుడు పెంచాల్సిన సమయం. అందుకే ఒక్కో నేత ఒక్కోలా పొలిటికల్ కామెంట్స్ చేసి రాజకీయాలలో వేడి పెంచుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల వార్ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు మరింత […]
RK Roja: నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి రోజా మండిపడ్డారు. అక్కినేనిపై బాలయ్య వ్యాఖ్యలను తప్పుబట్టిన రోజా.. బాలయ్యకు వయసు పెరిగినా, ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచినా ఆయన తీరు మారడం లేదని మంత్రి రోజా ఆరోపించారు. బాలయ్య వ్యాఖ్యల వల్ల అక్కినేని అభిమానులు బాధపడ్డారని రోజా అన్నారు. ఇవే వ్యాఖ్యలు ఎన్టీఆర్పై చేస్తే ఎలా ఉంటుందో బాలయ్య ఆలోచన చేయాలని సూచించారు. అసలేం జరిగిందంటే.. బాలయ్య నటించిన లేటెస్ట్ చిత్రం వీర సింహా రెడ్డి. ఈ […]
Tirupati Road Accident: ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మరణించగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రగిరి మండలం కల్రొడ్డుపల్లి వద్ద కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో చనిపోయిన వారంతా మహారాష్ట్రకు చెందిన శ్రీవారి భక్తులుగా గుర్తించారు. తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి కారులో […]
Viveka Murder Case: మాజీ సీఎం వైఎస్ఆర్ సోదరుడు, సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగం పుంజుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు తెలంగాణకు విచారణ మారిన తర్వాత సీబీఐ జోరు పెంచింది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో అనుమానాలతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి విచారణకు నోటీసులు ఇచ్చింది. అయితే తనకు ముందుగా ప్రణాళికలు కొన్ని ఉన్నందున అవినాష్ గడువు కావాలని కోరారు. […]
Building Collapse: ఉత్తర ప్రదేశ్ రాజధాని లఖ్నవూలో ఘోర ప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనం కూలి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 15 కుటుంబాలు శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. భూకంపం అనంతరం ఈ భవనం కూలినట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ఉత్తరాదిలో భూ ప్రకంపనలు చోటు చేసున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూ […]
AP BJP: ఏపీలో బీజేపీకి ఉన్న ఓటింగ్ శాతం ఎంత.. ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయన్నది అందరికీ తెలిసిందే. అయితే.. ఏపీ బీజేపీకి ఉన్న బలం ఎంత అనేది ఎలా ఉన్నా ఇక్కడ పార్టీలో రెండు గ్రూపులు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుది ఒక వర్గం కాగా.. మాజీ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణది మరొక వర్గమట. ఈ రెండు వర్గాల మధ్య వివాదం కాస్త పార్టీ నేతల రాజీనామా […]