Home » entertainment
బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ షో ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు. సినీ, రాజకీయ నాయకులను గెస్ట్ లుగా ఆహ్వానించి బాలయ్య అడిగే ముక్కుసూటి ప్రశ్నలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఇప్పుడు ఇదే నేపథ్యంలో మరో టాక్ షో రాబోతుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ఫార్మ్ 'సోనీ లివ్' ఈ షో ప్రసారం చేయబోతుంది.
పవన్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ వచ్చేసింది. ఈ షోలో బాలయ్య, పవన్ ని చాలా విషయాలు ప్రశ్నించాడు. అలాగే రామ్ చరణ్ తో పవన్ కి ఉన్న అనుబంధం గురించి ప్రశ్నించాడు.
పవన్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందో అని ఎదురు చూసిన ప్రేక్షకుల నిరీక్షణకి తెరపడింది. ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేశారు. కాగా ఈ మొదటి భాగంలో బాలకృష్ణ.. పవన్ అండ్ రామ్ చరణ్ ల దైవభక్తి గురించి ప్రశ్నించాడు.
పవన్, బాలయ్య టాక్ షో కి వస్తున్నాడు అంటే అభిమానులతో పాటు సినీ, రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకుంది. ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి బాగానే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేశారు. ఈ ఫస్ట్ పార్ట్ లో..
తెలుగు చిత్ర సీమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంత కాలంగా ఇండస్ట్రీలోని పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు మరణిస్తూ వస్తున్నారు. తాజాగా కళామాతలి ముద్దుబిడ్డ కళాతపస్వి కె విశ్వనాథ్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో సినీ వర్గాల్లో విషాదఛాయలు అలుమున్నాయి.
మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'SSMB28'. ఈ మూవీ ఏదొక విషయంలో వార్తల్లో నిలుస్తూనే వస్తుంది. ఈ మూవీ స్టోరీ మారింది అంటూ, హీరోయిన్ మారింది అంటూ మొన్నటి వరకు వార్తలు వినిపించగా.. వాటికీ గట్టి కౌంటర్ ఇచ్చాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. తాజాగా ఒక నెటిజెన్ మూవీ పై చేసిన ట్వీట్ కి కౌంటర్ ఇస్తూ రీ ట్వీట్ చేశాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ ప్రెజెంట్ సలార్, ప్రాజెక్ట్-K, మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాల్లో నటిస్తున్నాడు. కాగా ప్రాజెక్ట్-K గురించి ఒక ఆసక్తికర వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ కోసం అభిమానులతో పాటు సినీ, రాజకీయ నాయకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 3న ఈ ఎపిసోడ్ ని రిలీజ్ చేస్తాము అని చెప్పిన మేకర్స్. ఇప్పుడు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను మొదలు పెడుతూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నాడు. ఇక ఇటీవలే హరీష్ శంకర్ తో ఒక సినిమా, సాహో ఫేమ్ సుజిత్ తో ఒక సినిమాకి కొబ్బరికాయ కొట్టాడు. కాగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 'OG' సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చిత్రం 'SSMB28'. ఈ మూవీ గురించి ఒక గాసిప్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో ఒక పాత్ర చేయబోతుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.