<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author »
జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో శాంతి అలియాస్ శాంతి స్వరూప్ ఒకరు. లేడీ గెటప్ లో ఎన్నో కామెడీ స్కిట్స్ చేసి అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాడు.
ప్రస్తుత కాలంలో నిలకడకు మారు పేరు తెచ్చుకున్న బాబర్ అజామ్ వన్డేల్లో ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. ఈ జాబితాలో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 9వ స్థానంలో ఉండటం గమనార్హం.
వస్తుసేవల పన్నుల విషయంలో సంస్కరణలను తీసుకు వచ్చి అన్ని రకాల పన్నులను కలిపి ఒకే పన్ను వ్యవస్థగా వస్తు సేవల పన్నును రూపొందించింది కేంద్ర ప్రభుత్వము. కొత్త వస్తు సేవల పన్ను జీఎస్టీని ప్రవేశపెట్టింది.
హిందూ మత విశ్వాసం ప్రకారం శ్రావణ మాసం, కార్తీక మాసాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలి ఏకాదశి మొదలుకుని ఉగాది వరకు మన పండుగలు జరుపుకుంటాం. అయితే ఆషాఢం తర్వాత శ్రావణంలో శ్రావణ పూర్ణిమ, రాఖీ పండుగ, మంగళ గౌరి వ్రతం,వరలక్ష్మీ వ్రతం, నాగ పంచమి, శ్రీ కృష్ణాష్టమి, ప్రదోష వ్రతం మొదలైన పండుగలు చేసుకుంటాం.
సమాజంలో డాక్టర్లను దైవంతో సమానంగా చుస్తారు. అంతటి ప్రాధాన్యత ఉన్న వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఓ వైద్యుడు వ్యసనాలభారిన పడ్డాడు. రోగుల జబ్బులను, మధ్యపానం, ధూమపానం వంటి వ్యసనాలను దూరం చేసి వారి ఆరోగ్యాలను మెరుగుపరిచే వైద్యుడు జూదానికి బానిసయ్యాడు.
రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా మిస్ చేసుకున్నాడా..? దానికి కారణం రాజమౌళినా? అవును నేజమే అంటున్నాయి సినీ వర్గాలు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ కోసం దేశం మొత్తమే కాకుండా విదేశాల్లో ఉండే అభిమానులు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ప్రేమకు హద్దు లేనట్లే.. పెళ్లికి కూడా లింగ బేధం లేకుండా పోయింది. ఆడవాళ్లను ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు మగవాళ్లు ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకోవడం ఇటీవల కాలంలో చూశాం.
ఈ మద్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తమ అభిమాన నటులు కన్నుమూయడంతో విషాదంలో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోతుంది.
మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?
మనం నిత్యం ప్రయాణం చేసే సాధనాల్లో బస్సు కూడా ముఖ్యమైనదే. క్షేమంగా మనల్ని గమ్యస్థానాల్ని చేర్చే వాహనం. ఉదయం లేచిన దగ్గర నుండి స్కూల్ విద్యార్థులు, కాలేజీ స్టూడెంట్స్, వ్యాపారస్తులు, ఉద్యోగులు.. ఇలా చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించినచో వారు ఎక్కువగా డబ్బులు లాగుతుంటారు.