<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » M N
Ganta Srinivasa Rao: టీడీపీ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారనున్నాడా? అంటే నిన్నటి వరకు రాజకీయ వర్గాలు ముక్త కంఠంతో అవుననే సమాధానాలు ఇచ్చాయి. గత ఏడాదికి పైగా గంటా మౌనం.. ఉత్తరాంద్ర వైసీపీ నేతలంతా టీడీపీ నేతలపై మాటల దాడికి దిగినా గంటా మాత్రం మౌనమే సమాధానంగా ఉంటూ వచ్చారు. ఈక్రమంలోనే గంటా వైసీపీలో చేరనున్నారని కొన్నాళ్ళు.. కాదు కాదు బీజేపీలో చేరనున్నారని మరికొన్నాళ్లు ప్రచారం జరిగింది. ఈ మధ్యనే […]
Khammam: 2024 ఎన్నికల తర్వాత మోడీ ఇంటికి.. మేము ఢిల్లీకి అని.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం.. కాంగ్రెస్, బీజేపీలపై ఫైర్ అయ్యారు. ‘దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకటే ఒక మాట నా మనసును కలచివేస్తోంది. రాజకీయాల్లో ఎందరో గెలుస్తారు ఒడతారు. ఇవాళ మన దేశం లక్ష్యం ఏంటీ.. భారత్ తన లక్ష్యాన్ని కోల్పోయింది. బిత్తరపోయి గత్తర పడుతోంది. ఇది నా […]
Khammam: జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాతో పాటు పలువురు జాతీయ నేతలు ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడిన కేరళ సీఎం పినరయి విజయన్.. ప్రజాస్వామ్యానికి బీజేపీ […]
SDSC: పూర్వపు నెల్లూరు జిల్లాలోని ప్రస్తుత తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. మొన్న ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది 24 గంటలలోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపగా.. మొన్న చనిపోయిన ఎస్సై భార్య.. భర్త మృతదేహాన్ని చూసేందుకు వచ్చి ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. అంతకు ముందే ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోగా.. ఆ తర్వాత రోజే ఎస్సై.. ఇప్పుడు ఎస్సై భార్య బలవన్మరణంతో స్పేస్ సెంటర్ లో విషాద […]
Assembly Elections 2023: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (CEC) బుధవారం ప్రకటించింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 16న జరుగుతాయని, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరుగుతాయని సీఈసీ ప్రకటించింది. మూడు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింంపు మార్చి 2న జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ మూడు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉందని సీఈసీ […]
AP High Court: ఏపీలో ఇద్దరు ప్రభుత్వ అధికారులకు జైలు శిక్ష విధిస్తూ హైకర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయనందుకు హైకోర్టు ఈ శిక్ష విధిస్తున్నట్టుగా తెలిపింది. ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బుడితి రాజశేఖర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రామకృష్ణలకు కోర్టు నెల రోజుల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ.2 వేల చొప్పున జరిమానా కట్టాలని ఆదేశించింది. […]
Khammam Meeting: భాగ్యనగరంలో జాతీయస్థాయి నేతలతో హడావుడిగా మారింది. జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ తొలిసారిగా భారీ బహిరంగసభను తలపెట్టింది. ఖమ్మంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఈ సభకు ఏర్పాట్లు జరగగా.. ఈ సభ కోసం నలుగురు ముఖ్యమంత్రులు.. మరికొందరు జాతీయ స్థాయి నేతలు హాజరయ్యారు. సభకు అత్యాధునిక టెక్నాలజీతో భారీ ఏర్పాట్లు చేయగా సభ కోసం వచ్చిన నేతలకు ప్రగతి భవన్ లో ఘనస్వాగతం లభించింది. బహిరంగసభలో పాల్గొనేందుకు ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు […]
Kesineni Chinni: ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే ఏపీలో రాజకీయాలు అగ్గి రేజేస్తున్నాయి. ఒకవైపు రానున్న ఎన్నికలలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో.. ఎవరు ఎవరితో జత కలుస్తారో ఆసక్తి పుట్టిస్తుండగా.. ఏ పార్టీకి ఆ పార్టీ అంతర్గతంగా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలకు మరింత ఆసక్తిగా మార్చేస్తున్నాయి. బెజవాడ రాజకీయాలంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. కాగా.. టీడీపీలో ఈ అంతర్గత రాజకీయాలు కాకరేపుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత.. ప్రస్తుత విజయవాడ […]
Sr NTR: రాముడు.. కృష్ణుడు. ఏడుకొండల వెంకన్నా.. పోతులూరి వీరబ్రహ్మన్న.. ఇలా ఏ పాత్ర ఆయన చేస్తే ఆ పాత్రకు నిండుదనం. అంతేకాదు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రిగా అనితర సాధ్యుడు అనిపించుకున్న మహానటుడు ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి నేడు. ఈ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న ఎన్టీఆర్ […]
BRS Party: ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారిన తర్వాత నిర్వహించే తొలిసభ కావడంతో పార్టీ అధిష్టానం ఈ సభ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మంత్రి హరీష్ రావు కొన్ని రోజులుగా ఖమ్మంలోనే మకాం వేసి మరీ సభ ఏర్పాట్లను దగ్గరుండి నిర్వహించారు. సీఎం కేసీఆర్ తో పాటు మరో ఇద్దరు సీఎంలు, జాతీయ పార్టీ అధ్యక్షులు కూడా హాజరయ్యే సభ కావడంతో సభ […]