<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » M N
Gold Price Today: అసలే పెళ్లిళ్ల సీజన్.. ఎంతో కొంత బంగారం కొనాలని మధ్య తరగతి నుండి ఎగువ తరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే వారికి ఇది షాకింగ్ న్యూస్. పసిడి రేటు పరుగులు పెడుతోంది. ఎన్నడూ లేనంతగా కొండెక్కి కూర్చుంది. గోల్డ్ రేట్ ఇప్పుడు ఆల్టైమ్ గరిష్టాన్ని తాకింది. బంగారం ధర కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. పసిడి రేటు ఆల్టైమ్ గరిష్టాన్ని నమోదు చేస్తూ ఏకంగా రూ. 60 వేలు దాటిపోయింది. మన […]
Pregnant Woman Raped: మన సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు కుంచించుకుపోతున్నాయి. మంచి, చెడు, విచక్షణ, పాపం పుణ్యం అనేవి కొందరిలో కనీసం చూద్దామన్నా కనిపించడం లేదు. చట్టాలు, న్యాయాలు అనేది పక్కన పెట్టినా కనీసం సాటి మనిషిగా కూడా ఆలోచించలేని రోగులు మన సమాజంలో పెరిగిపోతున్నారు. అందుకే కొన్ని ఘటనలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందోనన్న ఆశ్చర్యం కలిగించకమానదు. ఒక్కోసారి ఒక్కో గురించి తెలుస్తుంటే బాధ, భయం, కోపం వస్తుంటాయి. అటువంటి ఘటనే ఇది. ఓ […]
Road Accident: తెలుగు రాష్ట్రాలలో రోడ్లు నిత్యం రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. అధికారులు, పోలీసులు భారీ అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా ప్రమాదాలకు బ్రేక్ పడడం లేదు. ప్రైవేట్ వాహనాలే కాదు ఆర్టీసీ బస్సులు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. డివైడర్ ను ఢీకొన్న ఆ ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. బస్సు డివైడర్ ఎక్కే సమయంలో […]
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ విచారణ, ఈడీ నోటీసులపై కవిత సుప్రీంకోర్డును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈడీ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఒక మహిళను ఈడీ విచారణకు పిలుస్తోందని ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కవిత తరుఫు లాయర్ వివరించారు. ఈ […]
MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా సాధారణ ఎన్నికల స్థాయిలో ఉత్కంఠ రేపాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరా పోటీ కనిపించింది. అయితే, ఒక్కో రౌండ్ పూర్తవుతుంటే ఫలితాలు ప్రతిపక్ష టీడీపీకి మెజార్టీగా కనిపించింది. ఏపీలో పట్టభద్రులకు జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలలో మూడు టీడీపీ సొంతం చేసుకోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాలలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్ తొలి […]
Heavy Rains in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మరో మూడు రోజులపాటు కూడా ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. శని, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఇప్పటికే […]
TSPSC Paper Leakage Case: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ముందు ఒక్క పేపర్ గా మొదలై చివరికి నాలుగు పేపర్లు లీకైనట్లు తేలడంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఆ తర్వాత పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుడు రాజశేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి విదేశాల్లో ఉన్న బంధువులిద్దరిని రప్పించి మరీ గ్రూప్-1 పరీక్ష రాయించారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న ఆ దంపతులు ఇక్కడికి […]
Anakapalle District: ఈ లోకంలో మన నుండి ఏదీ ఆశించకుండా.. తాను త్యాగం చేసి మరీ ప్రేమ చూపే వ్యక్తి తల్లి ఒక్కరే. తల్లి ప్రేమను ఎవరూ విలువకట్టలేరు. ఈ ప్రపంచంలో తల్లి పిల్లలపై చూపించినంత ప్రేమ ఇంకెవరూ ఎవరిపైనా చూపించలేరు. తాను తిన్నా తినకపోయినా పిల్లల ఆకలి గురించే తల్లి ఆరాటం మొత్తం. బిడ్డకు ఏదన్నా చిన్న గాయమైతే తల్లి గుండె తట్టుకోలేదు. తల్లికి తనకంటూ ఓ ప్రపంచం ఉందంటే అది పిల్లలు మాత్రమే. అంతగా […]
Hyderabad Fire Accident: హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే డెక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్స్ ల్లో ప్రమాదాలు పలువురిని పొట్టనపెట్టుకున్నాయి. రెండు రోజుల క్రితం స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరువక ముందే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని శాస్త్రీపురంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. […]
Nara Lokesh Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 45 రోజులు పూర్తయి 46వ రోజుకి చేరుకుంది. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం, చీకటిమానిపల్లి విడిది కేంద్రం నుంచి శనివారం లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాగా.. ఉదయమే పాదయాత్రలో లోకేష్ కాస్త ఇబ్బంది పడుతూ కనిపించారు. దీంతో ఆయన అస్వస్థతకు గురైనట్లు భావించారు. అయితే, పాదయాత్రలో తనను కలిసిన వారికి ఎడమ చేయి కలుపుతూ మాట్లాడుతుండడంతో అసలు విషయం […]