<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » supreme court
Viveka Murder Case: ఏపీలో సంచలనం రేకెత్తించిన సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ కేసును ఏప్రిల్ 30లోపు దర్యాప్తు ముగించాలని ఆదేశించింది. విస్తృత కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా బయటపెట్టాలని సూచించింది. ఈ కేసును ఏప్రిల్ 30 లోగా దర్యాప్తు పూర్తి చేస్తామని సీబీఐ కూడా సుప్రీం కోర్టుకు చెప్పింది. ఈ కేసులో అదనపు ఛార్జ్ షీట్ […]
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ తనకు సమన్లు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగింది. కవిత తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదించారు. చట్టం ప్రకారం దర్యాప్తు సంస్థలు మహిళను ఇంటిదగ్గరే విచారణ జరపాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కవిత కోరారు. అంతేకాదు, వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ […]
Viveka Murder Case: సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఈ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తు మాత్రం అంతకంతకు ఆలస్యం అవుతుంది. ఈ నాలుగేళ్లలో కరోనాతో పాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సీబీఐ.. ఇప్పటికీ దర్యాప్తును కొలిక్కి తీసుకురాలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై […]
Viveka Murder Case: గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా హత్య కేసు ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగగా.. నేటికీ ఆ కేసు విచారణ పూర్తి కాలేదు. ఎన్నికలకు ముందు ఈ హత్య జరగగా.. సీఎం జగన్ ప్రభుత్వం సమయం కూడా పూర్తి కావస్తున్నా ఆ కేసు మాత్రం ఇంకా తేలలేదు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అంతకంతకూ ఆలస్యమవుతోంది. కొన్నాళ్ళు కరోనాతో పాటు పలు సవాళ్లను […]
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ విచారణ, ఈడీ నోటీసులపై కవిత సుప్రీంకోర్డును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈడీ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఒక మహిళను ఈడీ విచారణకు పిలుస్తోందని ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కవిత తరుఫు లాయర్ వివరించారు. ఈ […]
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ విచారణకు రాలేనని తన ప్రతినిధిని ఈడీ ఆఫీస్కు పంపారు కవిత. కవిత హాజరుకాకపోవడంపై న్యాయవాది సోమా భరత్ ఈడీకి వివరాలు తెలిపారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉందని.. ఈడీ విచారణకు హాజరుకాలేనని న్యాయవాదుల ద్వారా ఈడీకి సమాచారం పంపారు కవిత. అనారోగ్య కారణాలు కూడా ఉండడంతో మరోరోజు విచారణ తేదీ నిర్ణయించాలని కవిత అభ్యర్థన […]
Governor Tamilisai: తెలంగాణ ప్రభుత్వం.. గవర్నర్ తమిళిసై మధ్య వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కాగా గత కొన్ని రోజులుగా గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తుంటే.. తన పదవిని ప్రభుత్వం లెక్కచేయడం లేదని గవర్నర్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఈ పరస్పర ఆరోపణలు పతాక స్థాయికి చేరగా వ్యవహారం కోర్టుల వరకు వెళ్ళింది. అయితే, అప్పుడు ఇరు […]
Supreme Court: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, ఇతర అధికారుల నియామకాల విషయం ఈమధ్య వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఎన్నికల అధికారులు కేంద్రం కనుసన్నల్లో నడుస్తున్నారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వచ్చాయి. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అధికారులు.. కేంద్రం చెప్పినట్లు వింటున్నారని ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు నేడు ఎన్నికల సంఘం నియామకాలపై కీలక తీర్పు వెల్లడించింది. ఒకవిధంగా ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందా అని ఆసక్తి నెలకొన్న సంగతి […]
Amara Raja: అమరరాజా బ్యాటరీస్ కాలుష్యం అంశంపై ఏపీ ప్రభుత్వానికి సంస్థకి మధ్య పెద్ద రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ అంశంపై తాజాగా సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన షోకాజ్ నోటీసులపై సుప్రీం ధర్మాసనం గతంలో స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఆ స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసింది. అయితే, సంస్థ మూసివేతపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కొనసాగుతుందని జస్టిస్ అజయ్ రాస్తోగి, […]
AP Capital: : ఏపీ రాష్ట్ర రాజధాని వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏపీ రాజధాని వ్యహారంపై కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఈనెల 23న ఏపీ రాజధాని అంశంపై విచారణ జరగనుంది. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నాయి. అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై […]