<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » cm jagan
AP Capital: ఏపీలో మూడు రాజధానుల అంశం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉండగా ఈ నెలాఖరున దీనిపై విచారణ జరగనుంది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు మూడు సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారు. ఈలోగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లును కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకోగా.. అప్పటికే రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు […]
Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఒక్కటే రాజధాని కాకుండా మూడు రాజధానులను ప్రతిపాదించింది. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఉంటాయని ప్రకటించింది. దీనిపై అమరావతి ప్రాంత రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయగా అప్పటి నుండి ఇప్పటికీ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని […]
Mohan Babu: శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా హిందూపురం లోక్సభ సభ్యుడు గోరంట్ల మాధవ్.. సినీ నటుడు, వైసీపీ నేత అయిన మంచు మోహన్ బాబును కలిశారు. ఈ సమయంలో మోహన్ బాబుతో పాటు మంచు ఫ్యామిలీ అంతా ఉన్నారు. దీంతో ఈ సమావేశంలో దేనిపై చర్చ జరిగింది?.. రాజకీయాల గురించి ఏమైనా చర్చించారా? అన్నది ఆసక్తిగా మారింది. పేరుకు వైసీపీలో ఉన్నా మోహన్ బాబు ఫ్యామిలీ రాజకీయాలలో ఎక్కడా కనిపించడం లేదు. అంతకు ముందు ఫీజు రీయంబర్స్ […]
Botsa Satyanarayana: ఏపీలో సభలు, రోడ్ షోలపై ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన జీవో 1పై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ సభలు ర్యాలీలో 11 మంది మృతితో ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. నెల్లూరు జిల్లా కందుకూరులో 8 మంది.. గుంటూరులో ముగ్గురు తొక్కిసలాటలో మరణించగా.. జగన్ మోహన్ రెడ్డి సర్కారు సభలు, ర్యాలీలు, రోడ్ షోలలో ఆంక్షలు విధిస్తూ జీవో 1 తెచ్చింది. అయితే.. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన […]
AP Capital: ఆరు నూరైనా విశాఖే ఏపీకి పరిపాలనా రాజధాని. మేమిప్పటికీ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. త్వరలోనే సరైన సమయం చూసి పరిపాలన విశాఖ నుండి మొదలు పెడతాం.. సరైన సమయం చూసి మరోసారి మూడు రాజధానుల బిల్లును కూడా అసెంబ్లీలో పెడతాం. ఇదీ ఏపీ రాజధానిపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుండి ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికీ చెప్పేమాట. అయితే.. ఆ సరైన సమయం ఎప్పుడు? అంటే త్వరలోనే […]
YSRCP: ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, నెల్లూరు కీలక సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. ఆయనను వెంకటగిరి నియోజకవర్గ వైకాపా ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగించి వెంకటగిరి ఇంచార్జిగా ఆయన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని ప్రకటించారు. ఇది కేవలం ఇంచార్జి బాధ్యతల నుండి తొలగించడం మాత్రమే కాదు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆనం ఛరిస్మాను తగ్గించేందుకే […]
YSRCP: ఇప్పటి రాజకీయాల్లో వారసత్వం అనేది చాలా కామన్ వ్యవహారం అయిపొయింది. ఒకప్పుడు ఓ తరం నాయకుల అనంతరం గత్యంతరం లేని పక్షంలో అదే కుటుంబంలోని మరో తరం నేతలుగా తయారయ్యేవారు. అది కూడా సీనియర్ల కనుమరుగైన తర్వాతే జూనియర్లు రంగంలోకి వచ్చేవాళ్ళు. కానీ, ఇప్పుడు వ్యవహారం పూర్తిగా వేరే. సీనియర్లు ఉండగానే వారసులను రాజకీయాలలో దింపి లీడర్లుగా తయారు చేసి వాళ్ళని ఓ పదవిలో కూర్చోబెడుతున్నారు. ఇక్కడా.. అక్కడా అని లేకుండా.. దేశవ్యాప్తంగా అదే పరిస్థితి […]