Home » entertainment
మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్గా దర్శనమిస్తూ చేస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ రవితేజ ఒక కీలకమైన పాత్ర చేస్తున్నాడు. ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి స్పీచ్ మొదలు పెడుతూ ఆశక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దిల్ రాజు వారసుడు సినిమా గురించి ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు తో పాటు శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ.. వరిసు సినిమాని సంక్రాంతికి వస్తామని ఎప్పుడో చెప్పాము. తెలుగులో వారసుడుగా.............
ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. తాజాగా శాకుంతలం ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ ట్రైలర్ లో శకుంతల.........
మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ లో దర్శనమిస్తూ చేస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. కాగా ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ లో ఈ మూవీ రైటర్ కోన వెంకట్.. సినిమా గురించి ఒక ఆశక్తికర విషయాన్ని బయటపెట్టాడు.
గత ఏడాది ఎవరు ఊహించని విధంగా విజయాన్ని అందుకున్న చిత్రం 'బింబిసార'. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి ఎక్కేశాడు దర్శకుడు వశిష్ట. దీంతో ఈ దర్శకుడు తదుపరి సినిమాపై అందరూ ఆశక్తి ఎదురు చూస్తున్నారు. కాగా ఈ దర్శకుడు రెండో సినిమా గురించి సినీ వర్గాల్లో ఒక వార్త జోరుగా వినిపిస్తుంది.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా ఆస్కార్ రేస్ లో ఉండగా, ప్రస్తుతం ఓటర్ల కోసం లాస్ ఏంజెల్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ కి దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ హాజరయ్యారు. షో కంప్లీట్ అయ్యాక వీరిద్దరూ ఓటర్లతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ క్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించాడు.
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న తాజా చిత్ర 'వాల్తేరు వీరయ్య'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ విశాఖపట్నంలో ఘనంగా జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి వాల్తేరు వీరయ్య హీరోయిన్ శృతిహాసన్ మాత్రం దూరంగా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే..
కళ్యాణ్ రామ్ హీరోగా, ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా, రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అమిగోస్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఇందులో కళ్యాణ్ రామ్ ఒకే రకంగా ఉండే ముగ్గురిగా నటించబోతున్నాడు. తాజాగా అమిగోస్ టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ట్రైలర్ ఆద్యంతం మాస్, యాక్షన్, కామెడీతో అదిరిపోయింది. చిరంజీవిని మొదట ఒక ఖైదీగా, సముద్రపు దొంగగా చూపించారు. మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టిందే ఆయనని చూసి అనే పవర్ఫుల్ డైలాగ్ తో...............
కరణ్ జోహార్ మాట్లాడుతూ.. నేను నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా పెద్ద హిట్ అయింది కానీ ప్రాఫిట్స్ మాత్రం రాలేదు. ఇలాగే చాలా సినిమాలకి జరుగుతుంది. సినిమా ఖర్చులో చాలా భాగం స్టార్స్...........