Home » entertainment
RRR లోని 'నాటు నాటు' సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గెలుచుకుంది. దీంతో ఆర్ఆర్ఆర్ టీంకి సినీ, రాజకీయ నాయకుల నుంచి ప్రశంసల జల్లు వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ..
నేషనల్ క్రష్ రష్మిక మందన నటించిన బాలీవుడ్ చిత్రం 'మిషన్ మజ్ను' విడుదలకు సిద్దమవుతుంది. ఈ క్రమంలో బాలీవుడ్ వరుస ప్రమోషన్ లు చేస్తూ సందడి చేస్తున్న ఈ భామపై ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ KRK సంచలన ట్వీట్ చేశాడు.
హాలీవుడ్ లో ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మిక అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR నామినేట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు ఉదయం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR సినిమా నుంచి..............
కేజీఎఫ్ -3 చిత్రం ఎప్పుడు వస్తుంది అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. తాజాగా దీని గురించి చిత్ర నిర్మాతల నుంచి క్లారిటీ వచ్చింది. అంతేకాదు సినిమా షూటింగ్ అండ్ రిలీజ్ ఎప్పుడు అనేది కూడా వెల్లడించారు.
తెలుగు వారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. దీంతో ఈ బరిలో నిలవడానికి స్టార్ హీరోలంతా పందెం కోళ్లులా సిద్దమవుతుంటారు. ఇక ఈ ఏడాది చిరు 'వాల్తేరు వీరయ్య'గా వస్తుంటే, బాలయ్య 'వీరసింహారెడ్డి'గా తొడ కొడుతున్నాడు. అయితే ఈ చిత్రాల విడుదలపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన ట్వీట్ చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి నుంచి చాలా కాలం తరువాత వస్తున్న మాస్ మసాలా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక మూవీలోని నాలుగు సాంగ్స్ ని సింపుల్ గా రిలీజ్ చేసిన మూవీ టీం.. ఈ సాంగ్ ని మాత్రం గ్రాండ్ గా హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేస్తున్నారు. దీనికి కారణం బాలయ్య వీరసింహారెడ్డి ప్రమోషన్స్ అంటున్నారు నెటిజెన్లు.
మెగాపవర్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాలో తన నటన విశ్వరూపం చూపించి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఒకప్పుడు బాలీవుడ్ లో విమర్శలు చేసిన వాళ్లే ఇప్పుడు చరణ్ ని పొగుడుతున్నారు. అంతేకాదు చరణ్ కి వచ్చిన ఇమేజ్ ని బాలీవుడ్ హీరోలు సైతం ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్షా షారుఖ్..
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో నాకు హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ ఇవాళ ఇక్కడికి రాలేకపోయింది. ఆమె మొన్న వీరసింహారెడ్డి ఫంక్షన్ కోసం ఒంగోలు వెళ్ళినప్పుడు..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఒక కీలకమైన పాత్ర చేస్తున్నాడు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ..
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. రవితేజతో సినిమా చేయాలి అంటే నాకు కోపం, చిరాకు వస్తాయి.