Home » entertainment
టాలీవుడ్ హీరో మరియు రాజకీయ వేత్త నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ వేశారు.
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ యువ నేత మరియు నారా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ చేసిన తాజా వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి.
టాలీవుడ్ జక్కన రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం.. ఇంటర్నేషనల్ స్టేజి పై మరికొన్ని అవార్డులను అందుకుంది. ప్రఖ్యాతి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డ్స్ లో..
తాజాగా రష్మిక ఇటలీలో జరుగుతున్న మిలాన్ ఫ్యాషన్ వీక్ కి వెళ్ళింది. ఈ ఫ్యాషన్ వీక్ లో రష్మిక పాల్గొని రకరకాల ఫోజులతో, కొత్త కొత్త డ్రెస్సులతో హడావిడి చేస్తుంది. అయితే ఈ ఫ్యాషన్ వీక్ కి పలు దేశాల నుంచి అనేకమంది సెలబ్రిటీలు వస్తారు. అలాగే కొరియన్ కి చెందిన................
రాకేష్ - సుజాత కలిసి ట్రిప్స్ కి వెళ్లడం, ఒకరింటికి ఒకరు రెగ్యులర్ గా వెళ్లడం, పండగలు కలిసి చేసుకోవడం, కలిసి ఫోటోషూట్స్ దిగడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయినా ఈ వార్తలపై వీరిద్దరూ.............
హైదరాబాద్ లోని పలు గవర్నమెంట్ స్కూల్స్ లోని స్టూడెంట్స్ కు సార్ సినిమా ఉచితంగా చూపించారు. PVR సంస్థతో కలిసి చిత్రయూనిట్ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో...........
ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోని అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. ఈ షూటింగ్ లో ఫైట్ సీన్ చేస్తుండగా ఓ భారీ ట్రక్కు సాకేంతిక లోపం వల్ల అదుపు తప్పి జనాల మీదకు దూసుకొచ్చింది................
సుకుమార్ మాట్లాడుతూ.. నేను సినిమాకు సంబంధించిన డైలాగ్స్ రాసేటప్పుడు, పాటలు రాయించేటప్పుడు కచ్చితంగా సోషల్ మీడియా ని దృష్టిలో పెట్టుకుంటాను. సినిమాల్లోని డైలాగ్స్, సాంగ్స్.................
ఇటీవల సినీ, కళా రంగాలలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా లెజెండరీ క్లాసికల్ డ్యాన్సర్ కనక్ రెలే మరణించారు. నేడు(ఫిబ్రవరి 23) గురువారం ఉదయం గుండెపోటుతో ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన కనక్ రెలే చికిత్స తీసుకుంటూ 85 ఏళ్ళ వయసులో కన్నుమూశారు.................
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇప్పుడు వరుస సినిమాలు మళ్ళీ మొదలుపెట్టారు, ఇన్ని రోజులు సినిమాలకు ఎందుకు గ్యాప్ ఇచ్చారు అని అడగడంతో జెనీలియా మాట్లాడుతూ...............