<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » M N
Hyderabad: భార్యాభర్తల మధ్య చిన్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చిన్నగా మొదలైన గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి చివరికి భర్త బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో భర్త తీసుకున్న నిర్ణయంతో భార్య ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగర శివారు అయిన నార్సింగిలో భార్యతో గొడవపడి ఓ భర్త ఆత్మహత్యకు ప్రయత్నించాడు. భార్య కళ్లెదుటే బిల్డింగ్ పై నుంచి దూకేయగా.. […]
Babu Mohan: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఈసారి ఎలాగైనా బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ నేతలు ఈసారి చావో రేవో అనేలా సిద్దపడుతున్నారు. ఇలాంటి తరుణంలో మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు బాబూ మోహన్ ఓ బీజేపీ కార్యకర్తపై కోపంతో ఊగిపోతూ బూతు పురాణంతో రెచ్చిపోయిన ఆడియో ఒకటి వైరల్ అవుతుంది. జోగిపేటకు చెందిన బీజేపీ కార్యకర్త వెంకటరమణ బాబుమోహన్కు ఫోన్ చేశారు. ”చెప్పు […]
CM Jagan: త్వరలోనే రాజధాని నుండి పరిపాలన మొదలు పెడతాం.. నేను కూడా అక్కడికే షిఫ్ట్ అవుతున్నా.. ఏపీ రాజధాని విశాఖనే. ఇదీ ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఈ ఒక్క మాటతో రాజధాని విశాఖ తరలింపులో ఇటు అధికారులతో పాటు వైసీపీ నేతలలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అమరావతి రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉండగా.. అక్కడ తీర్పు ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠగానే ఉంది. తీర్పు ఎలా ఉన్నా […]
Bihar: బీహార్ లో దొంగల గురించి.. అక్కడ దొంగతనాల గురించి వినే ఉంటారు. మన తెలుగు సినిమాలో కూడా చాలాసార్లు చూసే ఉంటారు. బీహార్ రాష్ట్రంలో బందిపోట్ల నుండి రక్షించుకోవడానికి గ్రామంలో రక్షక్ దళ్ పేరిట యువకుల గ్రూప్స్ కూడా పనిచేస్తుంటాయి. అయినప్పటికీ ఇక్కడ దొంగతనాలు, నేరాలు ఏ మాత్రం ఆగడం లేదు. ఇక్కడ దొంగలు ఎంత ముదుర్లంటే ఏకంగా రెండు కిమీ దూరం రైల్వేట్రాక్ ను కూడా లేపేశారంటే అర్ధం చేసుకోవచ్చు. కొంతకాలంగా మూతపడ్డ రైల్వే […]
Kahramanmaras earthquake: టర్కీ, సిరియా ఒకేరోజు మూడు భారీ భూకంపాలతో వణికిపోయాయి. ఈ దేశాల సరిహద్దుల్లోని నగరాల ప్రజలు గాఢనిద్రలో ఉండగా భూవిలయం సంభవించింది. సోమవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నంలోపు మూడుసార్లు భూకంపం రావడంతో భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. సోమవారం తెల్లవారు జాము నుండి మంగళవారం ఉదయం వరకు సుమారు 100 సార్లు ఇక్కడ భూమి కంపించింది. తొలుత భారీ భూకంపం.. ఆ తర్వాత చిన్న ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజులు కూడా రిక్టర్ స్కేల్ పై […]
Telangana Congress: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార బీఆర్ఎస్ పై ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడడం తెలిసిందే. గతంలో ఎన్నడూ కనిపించని రీతిలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆయన ప్రసంగం వాడీవేడిగా సాగింది. అదలా ఉండగానే అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీతో కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. గంటపాటు అబరుద్దీన్ తో కాంగ్రెస్ నేతల సమావేశం కొనసాగింది. ఒకవైపు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని అక్బరుద్దీన్ […]
TDP-YSRCP: ఎన్నికలకు ఇంకా చాలాసమయం ఉండగానే ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకోగా.. ప్రతిపక్ష పార్టీల నేతలు ఎక్కడిక్కడ ప్రభుత్వాన్ని నిరసన కార్యక్రమాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ యువ నాయకుడు లోకేష్ పాదయాత్ర చేపట్టి ప్రజలతో కలిసిపోతుంటే.. మరోవైపు మిగతా నాయకులు స్థానిక సమస్యలను రాష్ట్రస్థాయిలో హైలెట్ చేస్తున్నారు. కృష్ఱా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి […]
Rahul Gandhi: ఈ మధ్యనే భారత్ జోడో యాత్ర ముగించుకున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ‘భారత్ జోడో’ పేరుతో దేశవ్యాప్తంగా చేపట్టిన సుదీర్ఘ సమైక్యతా పాదయాత్ర ఈ మధ్యనే ముగించిన రాహుల్ మరో పాదయాత్ర మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఐదు నెలల పాటు మొత్తం 2,000 కిలోమీటర్లకు పైగా సాగిన రాహుల్ పాదయాత్ర తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలై జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో ముగిసింది. ఈ భారత్ […]
Kahramanmaras earthquake: టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో టర్కీ, సిరియాలో భూకంపం అతలాకుతలం చేసింది. భూకంపం కారణంగా చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. పెద్దసంఖ్యలో మరణాలు సంభవించాయి. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1600 మందికి పైగా దుర్మరణం చెందారు. New video is coming out of apocalyptic scenes […]
Vitapu Balasubrahmanyam: ఏపీలో ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా వైసీపీ ఎంపీలు ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్లను ప్రభుత్వమే ట్యాపింగ్ చేస్తుందని ఆరోపించారు. కోటంరెడ్డి ఈ విషయంపై రచ్చ ఇంకా కొనసాగుతుండగా.. పార్టీ పదవుల నుండి ఆయన్ని తప్పించారు. ఆనం రాంనారాయణరెడ్డిని కూడా ఇంచార్జి పదవి నుండి తొలగించారు. ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న నేతలు.. పదుల కొద్దీ సిమ్ కార్డులు మార్చినా ప్రభుత్వం […]