<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » M N
Telangana Congress: చతికిల పడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో మైలేజీ పెంచేందుకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తీవ్ర కృషి చేస్తున్నారు. కేంద్ర నాయకత్వం చేపట్టిన పాదయాత్రకి కొనసాగింపుగా రాష్ట్రంలో ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రను ఆయన ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే.. దీనికి సీనియర్లు ఏమేరకు కలిసి వస్తున్నారు? అంటే.. ప్రశ్నగానే మిగిలింది. ప్రస్తుతం ఈయాత్ర వరంగల్ లో సాగుతోంది. మంగళవారం పరకాలలో పర్యటిస్తున్నారు. ములుగులో మొదలైన నాటి నేటి వరకూ […]
Ponguleti Srinivasa Reddy: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాలలో తీవ్ర ఉత్కంఠ కలిగిస్తున్నారు. తనకున్న ఇమేజ్, జిల్లాలో ఉన్న తన అనుచరగణం, మద్దతు దృష్టిలో పెట్టుకుని నిత్యం ప్రచారంలో ఉండే ఈయన బీఆర్ఎస్ నుండి దూరంగా జరిగి తదుపరి స్టెప్ కోసం ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. బీఆర్ఎస్ అధినాయకత్వం మీద విమర్శల ఘాటు పెంచుతూ వ్యక్తిగత అజెండాతో విస్తృతంగా పర్యటనలు […]
Viral News: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కుక్కలు కురుస్తున్నాయని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామాల నుండి నగరాల వరకూ ఎక్కడ చూసినా పెరిగిన కుక్క కాట్లు గురించే కథలు. ఇలాంటి తరుణంలో ఓ కుక్క ఆ జాతి చెడ్డపేరును చెరిపేసే ప్రయత్నం చేసింది. ఆకలిగా ఉన్న ఒక మేక పిల్ల ఆకలి తీర్చిందో శునకం. కుక్కల్లో సాధుతత్వం కోల్పోతున్న తరుణంలో ఒక కుక్క అమ్మతనాన్ని ప్రదర్శించింది. ఇది అనంతపురంలోని కళ్యాణ్ దుర్గ అనే […]
Kailasa Country: నిత్యానంద పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే రాసలీలల స్వామిగా మన దేశంలో ఆయనొక బ్రాండ్ అంబాసిడర్. అలాంటి నిత్యానంద మరోసారి వార్తల్లో హల్ చల్ చేస్తున్నారు. తనకు తానుగా సృష్టించుకున్న ‘కైలాస’ దేశం గురించి అప్పుడప్పుడూ వార్తలు వస్తుంటాయి. ఈసారి ఏకంగా కైలాస దేశం నుండి ఇద్దరు ప్రతినిధులు తాజాగా జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ సమావేశాల్లో పాల్గొన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ […]
Visakhapatnam: పిచ్చోడి చేతిలో రాయి అనే సామెత తెలిసే ఉంటుంది కదా. ఆ రాయి ఎప్పుడు ఎవరికి తగులుతుందో.. ఎక్కడ తగులుతుందో ఎవరికీ తెలియదు. ఆ పిచ్చోడికీ తెలియదు.. ఆ రాయికి తెలియదు తగిలే వస్తువు ఎంత ఖరీదైనదో.. ఎంత విలువైనదో!. అలాంటి ఓ సైకో చేతిలో రాయి కారు అద్దాలకి తగిలితే ఇంక ఏమైనా ఉందా? విశాఖపట్నంలో అదే జరిగింది. జిల్లా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రతి సోమవారం […]
Naveen murder case: అబ్దుల్లాపూర్మెట్లో నవీన్ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. స్నేహితుడు హరిహర కృష్ణ అతి కిరాతకంగా చేసిన ఈ హత్యకేసులో రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే నవీన్ హత్య జరిగినట్టు పోలీసులు తెలిపగా.. మూడునెలల ముందే నవీన్ హత్యకు హరి స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. రెండు నెలల క్రితం మలక్పేట్ సూపర్ మార్కెట్లో కత్తి కొనుగోలు చేసి.. ఈ నెల 17న పక్కా ప్లాన్ […]
CM Jagan: ` ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్ లో వెళ్లారు. కేవలం 28 కిలోమీటర్ల దూరానికి సీఎం జగన్ హెలికాప్టర్ లో వెళ్లారు. రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి తాడేపల్లి నుండి తెనాలికి హెలికాఫ్టర్ లో వెళ్లిన సీఎం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై భరోసా బటన్ నొక్కారు. రైతు భరోసా కూడా కేంద్రం పీఎం కిసాన్ తో లింక్ అయి ఉండడం.. ఒక చిన్న విషయానికి.. అది […]
Power consumption: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు పోతున్నాయి. మండే ఎండలతో ప్రజలు కూడా భారీ స్థాయిలో విద్యుత్ వినియోగిస్తున్నారు. తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మంగళవారం డిమాండ్ ఏర్పడింది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో అత్యధికంగా 14,794 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాది ఇదేరోజున గరిష్టంగా 12,966 మెగావాట్ల వినియోగం నమోదవగా.. నేడు 14,794 మెగావాట్ల వినియోగం జరిగింది. గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక […]
Global Investors Summit 2023: అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న గ్లోబల్ ఇన్వెస్టింగ్ సమ్మిట్ కు వేదికగా నిలిచేందుకు విశాఖలో సర్వం సిద్ధమైంది. పారిశ్రామిక దిగ్గజాలన్నీ కలిసి ఒక్క చోట చేరనున్నారు. పారిశ్రామికవేత్తలు, కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు గాంచిన విశాఖ వారికి ఆహ్వానం పలుకుతోంది. రెండు రోజుల పాటు జరిగే పెట్టుబడుల సదస్సుకు విశాఖ ముస్తాబైంది. సహజంగానే తెలుగు రాష్ట్రాల్లోనే అందమైన ప్రదేశాలలో సాగర తీరం విశాఖ […]
CM Jagan: కోట దాటి బయటకి రావడం లేదు.. తాడేపల్లి ప్యాలెస్ దాటి సీఎం బయటకి రావడం లేదు. తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి కూడా భారీ బందోబస్తు మధ్య.. ప్రజలను రోడ్డు మీదకి కూడా రానివ్వకుండా పరదాలు, బారికేడ్లు అడ్డంపెట్టుకొని వెళ్తున్నారని.. ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి చెక్ పెట్టేందుకు సీఎం జగన్ పల్లె నిద్ర పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారట. పల్లె నిద్ర కార్యమానికి జగన్ సంకేతాలు […]