<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Laxmi Narasimha Swamy temple
అహోబిల మఠం అనేది వడకలై శ్రీ వైష్ణవ మఠం సా.శ. 1400 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అవిభాజ్య కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలం, అహోబిలంలో వేదాంత దేశిక వడకళై సంప్రదాయాన్ని అనుసరించి స్థాపించబడింది. ఇది ఆదివాన్ శతకోప స్వామికి ఆపాదించబడింది. ఈ క్షేత్రంలో అట్టహాసంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయో… అక్కడి కల్యాణోత్సవం ఏ విధంగా జరుగుతుందో ఇపుడు తెలుసుకుందాం…! నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రహ్లాద […]
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖ మైన దివ్య క్షేత్రం: యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత […]
దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన అంతర్వేది లక్ష్మీ నరసింహ దేవాలయాన్ని ద్వీప దేవాలయం అని పిలుస్తారు. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలో ఉంది. ఇది తూర్పు తీరంలోని అత్యంత అంతర్గత భాగంలో వెలసింది. హిందూ పురాణాల ప్రకారం ఏడుగురు గొప్ప ఋషులలో ఒకరైన ప్రసిద్ధ మహర్షి వశిష్ఠుడు ఈ నదిని తీసుకువచ్చాడని చెబుతారు. అంతర్వేది నిజానికి వశిష్ట నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం. పురాణాల ప్రకారం, సృష్టికర్తగా పిలువబడే బ్రహ్మ దేవుడు […]