<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » janasena
Pawan-Ali: జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పరిశ్రమలో ఉన్న అత్యంత సన్నిహితుల్లో అలీ ఒకరు. దశాబ్దాలుగా వీరి ప్రయాణం సాగుతుంది. ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ లో వీరి స్నేహం కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో అలీ ఉండాల్సిందే. దర్శకులు కూడా ఆయన సినిమాల్లో అలీకి ప్రత్యేకంగా పాత్రలు రాస్తారు. తొలిప్రేమ, బద్రి, ఖుషి, గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో పవన్-అలీ కాంబినేషన్ సీన్స్ అదుర్స్ అంతే. సినిమాలతో పాటు నిజజీవితంలో […]
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, స్టార్ కమెడియన్ అలీ మంచి స్నేహితులు అని అందరికి తెలిసిన విషయమే. అయితే వీరిద్దరూ ఇప్పుడు రాజకీయ రంగం వైపు వేరు వేరు అడుగులు వేశారు. తాజాగా అలీ, పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం ఆర్జీవీ కాకినాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. కొన్ని రోజుల క్రితమే మొదటి సారీ ఏపీలో ప్రత్యక్షంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నాను, ఇది ఏ పార్టీ కోసం కాదు, నన్ను ద్వేషించే పార్టీల కోసం చెప్తున్నా అని ట్వీట్ చేశాడు. తాజాగా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే..................
AP Ministers: ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా.. ఇక్కడ పొలిటికల్ హీట్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. రానున్న ఎన్నికలకు పొత్తులపై చర్చలు, సంప్రదింపులు జరుగుతుండగా ఈ హీట్ తారాస్థాయికి చేరింది. టీడీపీతో జనసేన పొత్తు దాదాపు ఖరారు కావడంతో వైసీపీ తీవ్ర విమర్శలకి దిగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసిన దగ్గర నుండి ఘాటు విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు మరోసారి పవన్ పై విమర్శలు గుప్పించారు. […]
Seediri Appalaraju: పవన్ కళ్యాణ్ ఒక వెర్రిబాగులోడు.. నాదెండ్ల మనోహర్ ఒక పనికిమాలినోడు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు తిట్టిపోశారు. మత్స్యకారుల సమస్యల గురించి పవన్ కళ్యాణ్ కు, నాదెండ్ల మనోహర్ కు ఏమి తెలుసు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు మత్స్యకారులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పర్యటిస్తూ పవన్ కళ్యాణ్ ను నమ్మొద్దంటూ ప్రచారం మొదలుపెట్టారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో చేశామని ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఒక్కసారిగా […]
T.G.Venkatesh: తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ఆయన నివాసానికి వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయాలపై ఐక్య పోరాటానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ రెండు పార్టీల నుండి మీడియాకి చెప్పింది ఐక్య పోరాటమే అయినా.. వచ్చే ఎన్నికలలో రెండు పార్టీల పొత్తుకు మార్గం సుగుమమైందన్నది రాజకీయమెరిగిన సత్యం. కాగా.. అలా పవన్ చంద్రబాబు నివాసానికి వెళ్లారో […]
Pawan-Chandrababu: జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. పవన్ కు ఎదురెళ్లి గుమ్మం వద్ద చంద్రబాబు స్వాగతం పలికారు. ఇటీవల కుప్పంలో జరిగిన ఘటనల దృష్ట్యా చంద్రబాబుకు పవన్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ బలోపేతానికి పేరుతో ఐక్య కార్యాచరణ రూపొందించే అంశంపై వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు సమాచారం ఒకటి బయటకి వదిలేవారు. […]
TDP-Janasena: ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ హీట్ పెంచేస్తున్నాయి. రానున్న ఎన్నికల కోసం ఎవరు ఎవరితో పొత్తుకు వెళ్తారు అన్నదానిపై ఎప్పటికప్పుడు హాట్ చర్చలు మొదలవుతున్నాయి. అందుకు అనుగుణంగా పార్టీ అధినేతలు కూడా భేటీలు షురూ చేయడం ఇక్కడ రాజకీయాలకు మరింత ఊపు తెస్తుంది. ముఖ్యంగా టీడీపీ-జనసేన పార్టీల పొత్తుపై ఉత్కంఠ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన టీడీపీతో పొత్తు కోసం తహతహలాడుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే పరోక్షంగా పొత్తు సిద్దమే అంటూ వ్యాఖ్యలు […]
CM Jagan: ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగా.. రాజకీయ పార్టీలలో ఆ సందడి మాత్రం మొదలైంది. ప్రతిపక్ష నేతలు ఏదో ఒక పేరు పెట్టుకొని ప్రజల మధ్యకి వెళ్తుంటే.. అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఏదో ఒక కార్యక్రమం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో పలు కార్యక్రమాల జోరు పెంచినట్లుగా కనిపిస్తుంది. కొత్త సంవత్సరంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ మరో […]
Minister Roja: పవన్ నోటికి చంద్రబాబు హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా? ఒకపక్క చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలైపోతున్నా.. పవన్ ఎందుకు నోరు మెదపడంలేదని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన రోజా.. ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాలను చంపేస్తున్నారని విమర్శించారు. పేదవాళ్ల ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా? అంటూ మండిపడ్డారు. అప్పుడు గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 29 మందిని పొట్టనబెట్టుకున్నారని.. ఇప్పుడు కందుకూరు, గుంటూరులో […]