<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » BRS
BJP-BRS: ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం, మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య విమర్శల ఘాటు తీవ్రంగా ఉంది. సోమవారం మంత్రి కేటీఆర్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాలుగేళ్లయింది అయ్యింది ఎంపీ అయ్యి మరి ఏం పీకనవ్ అని గల్లా […]
Minister KTR: తెలంగాణ రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. ఇటు రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసు కాక పుట్టిస్తుంది. ఢిల్లీ నుండి గల్లీ వరకు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేలా ఒకరకంగా యుద్ధమే నడుస్తుంది. అసలే ఎన్నికల సమయం కావడం.. రాజకీయాలను రగిలించేలా స్కాములు ఉండడంతో ఇరు పార్టీల నేతలు మాటలతోనే దాడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ మోడీ సర్కార్ […]
Teenmaar Mallanna: ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో గత రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు అనంతరం ఆయనతో పాటు తెలంగాణ విఠల్ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకోవడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండించింది. అరెస్ట్ చేసిన వారిని వెంటనే వదిలిపెట్టాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు తెలంగాణ బీజేపీ […]
Delhi Liquor Scam: ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. సోమవారం 10 గంటల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి సమయంలో ఆమెను ఇంటికి వెళ్లామన్నారు. అక్కడ నుండి ఢిల్లీలో సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లిన కవిత మంగళవారం ఉదయం కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. భర్త వెంట రాగా ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ ఆఫీసులోకి వెళ్లేముందు ఆమె తన భర్తను ఆలింగనం చేసుకున్నారు. ఇక ఈడీ […]
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుండి ఈ విచారణ కొనసాగుతుంది. సౌత్ గ్రూప్ లో కవిత పాత్రపై ఆరా తీస్తున్నారు. అలాగే.. సౌత్ గ్రూప్ లో ఉన్న వ్యక్తులతో వ్యాపార సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. ఈడీ ఆఫీస్ కు కవిత న్యాయవాదుల బృందం చేరుకుంది. ఈడీ ఆఫీస్ కు తెలంగాణ అడిషనల్ ఏజీ రామచంద్రరావు తో పాటు.. న్యాయవాదులు […]
Minister KTR: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇంత తెలివి లేని దద్దమ్మ అనుకోలేదని తెలంగాణ మినిష్టర్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ చేస్తున్న ఆందోళనలు, ధర్నాలు ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ఈ విమర్శలు చేశారు. టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ అని.. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం చాలా తక్కువగా ఉంటుందని బండి సంజయ్ కు తెలియదా అని మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. టీఎస్పీఎస్సీలో […]
Telanagan MLC Elections: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలు కాగా అందులో ఇండిపెండెట్ అభ్యర్థి పాలమూరి కమల నామినేషన్ ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. అప్పట్లోగా బరిలో ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే ఉండటంతో ఆ ముగ్గురు […]
Vemula Prashanth Reddy: టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారిన అనంతరం ఏపీలో కూడా పాగా వేస్తారని.. ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి భారీ వలసలు ఉంటాయని భావించిన సంగతి తెలిసిందే. అయితే, ఏమైందో ఏమో కానీ కేసీఆర్ అండ్ కో ఏపీలో పార్టీ కార్యకలాపాలపై కాస్త ఆలోచనలో పడ్డట్లు కనిపించింది. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు కూడా కనిపించడం లేదు. తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కూడా ఈ మధ్య ఏపీ గురించి వ్యాఖ్యలు కూడా చేయడం […]
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ ఎట్టకేలకు ముగిసింది. దాదాపు 8 నుండి 9 గంటలపాటు సుదీర్ఘ విచారణ జరిపిన ఈడీ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమెకు ఇక వెళ్లొచ్చని చెప్పారు. ఈనెల 16న మళ్లీ విచారణకు రావాలని ఆమెను కోరినట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ రాత్రి 8 వరకు సాగింది. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య భోజనానికి విరామమిచ్చారు. […]
Revanth Reddy: ఢిల్లీ లిక్కర్ స్కాం బీజేపీ, బీఆర్ఎస్ కలిసి అడుగుతున్న డ్రామా అని.. ఐ ప్యాక్ టీం, ఎన్నికల వ్యూహరకర్త ప్రశాంత్ కిషోర్ ఐడియా ప్రకారమే ఈ రెండు పార్టీలు కలిసి డ్రామా ఆడుతున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసమే లిక్కర్ స్కామ్ పై చర్చ జరిగేలా చేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చేలా.. ప్రధాన ప్రతిపక్షంగా […]