<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » AP Capital
AP Capital: : ఏపీ రాష్ట్ర రాజధాని వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏపీ రాజధాని వ్యహారంపై కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఈనెల 23న ఏపీ రాజధాని అంశంపై విచారణ జరగనుంది. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నాయి. అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై […]
AP Capital: అదేంటో రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఏపీ రాజధాని అంశం తేలడం లేదు. గత ప్రభుత్వం వేసిన అమరావతి పునాదులను ఎక్కడివక్కడే వదిలేసి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులు నినాదం ఎత్తుకోగా.. అది కాస్త ఇప్పుడు కోర్టు వివాదాలలో చిక్కుకుంది. దీంతో ఉన్న రాజధాని ఎదిగే మార్గం లేక.. సీఎం జగన్ చెప్పే మూడు రాజధానులు ఎప్పటికి వస్తాయో తెలియక.. మొత్తానికి రాష్ట్రానికి రాజధాని అంశంలో అతీ గతీ లేకుండా […]
Gudivada Amarnath: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయి ఎనిమిదేళ్ళయినా ఇప్పటికీ ఏపీకి రాజధాని అంశం పెద్ద రగడగానే ఉన్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వంలో అమరావతి రాజధానిగా నిర్ణయించి తాత్కాలిక భవనాలను నిర్మించి పరిపాలన మొదలుపెట్టగా.. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అమరావతి ఒక్కటే కాదు.. మూడు రాజధానులు కావాలని అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చారు. అయితే.. దీనిపై నేటికీ న్యాయ స్పష్టత లేదు. అప్పటి ప్రభుత్వం అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందాలు.. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన […]
AP Capital: ఏపీలో మూడు రాజధానుల అంశం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉండగా ఈ నెలాఖరున దీనిపై విచారణ జరగనుంది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు మూడు సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారు. ఈలోగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లును కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకోగా.. అప్పటికే రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు […]
Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఒక్కటే రాజధాని కాకుండా మూడు రాజధానులను ప్రతిపాదించింది. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఉంటాయని ప్రకటించింది. దీనిపై అమరావతి ప్రాంత రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయగా అప్పటి నుండి ఇప్పటికీ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని […]
AP Capital: ఆరు నూరైనా విశాఖే ఏపీకి పరిపాలనా రాజధాని. మేమిప్పటికీ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. త్వరలోనే సరైన సమయం చూసి పరిపాలన విశాఖ నుండి మొదలు పెడతాం.. సరైన సమయం చూసి మరోసారి మూడు రాజధానుల బిల్లును కూడా అసెంబ్లీలో పెడతాం. ఇదీ ఏపీ రాజధానిపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుండి ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికీ చెప్పేమాట. అయితే.. ఆ సరైన సమయం ఎప్పుడు? అంటే త్వరలోనే […]