Home » entertainment
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నాడు. ఇప్పుడు మరో మూవీని కూడా పట్టాలెక్కించేశాడు. తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ కామెడీ డ్రామా 'వినోదయ సిత్తం' మూవీని పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు..
2022లో రిలీజయిన సినిమాలకు గాను దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2023 పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అవార్డులు ఇచ్చారు. అయితే ఈ అవార్డుల్లో RRR సినిమాకి ఫిలిం అఫ్ ది ఇయర్, రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చారు. దుల్కర్ సల్మాన్ కి బెస్ట్ నెగిటివ్ రోల్ అవార్డు ఇచ్చారు. మిగిలినవన్నీ.................
ఆ బాధ్యత తాను తీసుకుంటాను అంటూ ఎంపీ విజయ్ సాయి రెడ్డికి బాలకృష్ణ మాట ఇచ్చాడు.
తారకరత్న మరణం గురించి లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేసింది. తారకరత్న ఎప్పుడో మరణించాడు అని చంద్రబాబు తన రాజకీయ లబ్ది కోసం ఇన్నాళ్లు దాచి ఉంచాడు అంటూ వెల్లడించింది.
సినీ నటుడు నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే. దాదాపు 22 రోజులు పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న ఫిబ్రవరి 18 రాత్రి కన్నుమూశారు. ఈరోజు..
తాజాగా బాలయ్య – పవన్ ఎపిసోడ్ పార్ట్ 2ని విడుదల చేశారు. ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తామని ప్రకటించినా ఫ్యాన్స్ కి ఇంకొంచెం ముందుగానే ట్రీట్ ఇద్దామని ఫిబ్రవరి 9 రాత్రి రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోనే బాగా వైరల్ అయింది. ఇక ఎపిసోడ్ లో పూర్తిగా..............
నాగశౌర్య వరుస పరాజయాల తర్వాత ఇటీవలే కృష్ణ వ్రింద విహారి సినిమాతో పర్వాలేదనిపించాడు. ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమాతో రాబోతున్నాడు. నటుడు అవసరాల శ్రీనివాస్ మరోసారి దర్శకుడిగా మారి................
ఎంతటి స్టార్ డమ్ ఉన్నా చట్టం ముందు అందరూ ఒకటే అంటారు కదా. దానిని నిజం చేస్తూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. దేశ పోరుడిగా వ్యవహరించాడు. ఒక సాధారణ వ్యక్తిగా గవర్నమెంట్ ఆఫీస్ లో హాజరయ్యి తన దేశ పౌరసత్వాన్ని ద్రువీకరించుకున్నాడు.
ఒక తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళ్లడం సాధ్యమా? అని ఎవరు అనుకుని ఉండరు. కానీ ఇవాళ దానిని నిజం చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. కాగా ఈ వేదిక పై RRR సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీత ప్రదర్శన ఇవ్వబోతున్నాడట.
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ NTR30. ఈ సినిమాకి ఈ నెలలోనే కొబ్బరికాయ కొట్టబోతున్నట్లు, ఇటీవల జరిగిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు. కాగా..