<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » news
TS MLC Election: లెక్క ప్రకారం ఈ ఏడాది చివరన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఏ పార్టీకి ఆ పార్టీ అన్ని ప్రయత్నాలు కూడా మొదలు పెట్టగా.. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా ఉండనున్నట్లు అర్ధమవుతుంది. అయితే.. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అది కూడా ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక కావడంతో ఆశావహులు కూడా భారీగానే ఉన్నారు. ఈ ఏడాది మే నెలాఖరు నాటికి ఏడు ఎమ్మెల్సీ […]
T Congress: పరిస్థితి ఏదైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలకు కొదువే ఉండదు. ఒకరికి పదవి వచ్చినా గొడవే.. రాకపోయినా గొడవే. ఒకరితో పొత్తు పెట్టుకున్నా లొల్లే.. పొత్తు వద్దని చెప్పినా లొల్లే. సీనియర్లకు కాస్త చోటు ఇచ్చినా తగాదా.. జూనియర్లను కాదన్నా తగాదే.. అలా ఉంటది కాంగ్రెస్ తోటి. చాలాకాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుల లొల్లి ఒకటి నడుస్తున్న సంగతి తెలిసిందే. పార్టీలో సుదీర్ఘకాలంగా ఉంటూ వస్తోన్న పాతకాపులకు పార్టీ పగ్గాలను […]
BRS Party: నో డౌట్ సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న మాటలు ఆషామాషీగా కాదు. సంక్రాంతి తర్వాత ఆయన చెప్పినట్లుగానే ఉరుకులు పరుగులు ఉండేలా కనిపిస్తుంది. పార్టీని జాతీయస్థాయిలో విస్తరించే క్రమంలో ఉన్న కేసీఆర్.. ముందుగా పక్క రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అందులో భాగంగా మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం […]
TDP Rally: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనుకున్నట్లే కుప్పం నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా తీసుకొచ్చిన జీవో పోలీస్ 30 ప్రకారం ర్యాలీకి, సభకు అనుమతి లేదని చెబుతూ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. తన సొంత నియోజకవర్గంలో తాను పర్యటించేందుకు ఎవరి అనుమతి కావాలంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా కర్ణాటకకు వెళ్లిన చంద్రబాబు […]
TDP Rally: చిత్తూరు జిల్లాలోని కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ర్యాలీ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు, మహిళలు ర్యాలీ వద్దకు బయలుదేరారు. అయితే.. ర్యాలీకి పోలీసులు అనుమతించని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త శృతి మించడంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. శాంతిపురం మండలం ఎస్.గొల్లపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ […]
IT Rides: హైదరాబాద్లో ఐటీ రైడ్స్ హడలెత్తిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 కార్లు, మూడు సీఆర్పీఎఫ్ బస్సులలో వచ్చిన అధికారులు భారీగా సోదాలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయంలో మొదలు పెట్టిన ఐటీ సోదాలు.. 20 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు మొదలు పెట్టారు. గచ్చిబౌలి, బాచుపల్లి, చందా నగర్లోనూ ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎక్సెల్ ప్రధాన కార్యాలయం చెన్నైతో పాటు దేశ వ్యాప్తంగా మొత్తంగా 18 చోట్ల ఐటీ సాదాలు […]
Chinta Mohan: 2024 ఎన్నికలలో తెలుగు రాష్ట్రాలలో ఊహించని పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం సభలు, ర్యాలీలపై తీసుకొచ్చిన జీవోపై స్పందించిన చింతా.. తొక్కిసలాటను సాకుగా చూపి వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. స్వేచ్చ ఉన్న దేశంలో మీటింగ్ పెట్టకూడదని ఆంక్షలు సరికాదన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రానున్న 2024 […]
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన హెల్త్ గురించి పోస్ట్ చేసి కొత్త సంవత్సరంలో అందరికి బ్యాడ్ న్యూస్ చెప్పింది పునర్నవి. తన స్టోరీలో డల్ గా ఉన్న తన ఫేస్ ని పోస్ట్ చేసి దానిపై........
YSRCP: ఏడాది మారింది.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అందుకే రాజకీయ పార్టీలు కొన్ని నిర్ణయాలతో దూకుడు పెంచారు. ఇన్నాళ్లు చూద్దాం.. చేద్దాం అన్నట్లే ఉన్నా.. ఇక ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది. ఎక్కడిక్కడ అస్ఫతృప్తి వెళ్లగక్కే నేతలను కట్టడి చేసే పని మొదలు పెట్టినట్లుగా కనిపిస్తుంది. మంగళవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలకు […]
Kuppam Tour: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నేటి నుంచి మూడో రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే చంద్రబాబు పర్యటనలో రోడ్ షో, సభలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో మేరకు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి.. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ కు నోటీసులు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా వచ్చిన ఉత్తర్వుల […]