<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » news
Bihar: బీహార్ లో దొంగల గురించి.. అక్కడ దొంగతనాల గురించి వినే ఉంటారు. మన తెలుగు సినిమాలో కూడా చాలాసార్లు చూసే ఉంటారు. బీహార్ రాష్ట్రంలో బందిపోట్ల నుండి రక్షించుకోవడానికి గ్రామంలో రక్షక్ దళ్ పేరిట యువకుల గ్రూప్స్ కూడా పనిచేస్తుంటాయి. అయినప్పటికీ ఇక్కడ దొంగతనాలు, నేరాలు ఏ మాత్రం ఆగడం లేదు. ఇక్కడ దొంగలు ఎంత ముదుర్లంటే ఏకంగా రెండు కిమీ దూరం రైల్వేట్రాక్ ను కూడా లేపేశారంటే అర్ధం చేసుకోవచ్చు. కొంతకాలంగా మూతపడ్డ రైల్వే […]
Kahramanmaras earthquake: టర్కీ, సిరియా ఒకేరోజు మూడు భారీ భూకంపాలతో వణికిపోయాయి. ఈ దేశాల సరిహద్దుల్లోని నగరాల ప్రజలు గాఢనిద్రలో ఉండగా భూవిలయం సంభవించింది. సోమవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నంలోపు మూడుసార్లు భూకంపం రావడంతో భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. సోమవారం తెల్లవారు జాము నుండి మంగళవారం ఉదయం వరకు సుమారు 100 సార్లు ఇక్కడ భూమి కంపించింది. తొలుత భారీ భూకంపం.. ఆ తర్వాత చిన్న ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజులు కూడా రిక్టర్ స్కేల్ పై […]
Telangana Congress: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార బీఆర్ఎస్ పై ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడడం తెలిసిందే. గతంలో ఎన్నడూ కనిపించని రీతిలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆయన ప్రసంగం వాడీవేడిగా సాగింది. అదలా ఉండగానే అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీతో కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. గంటపాటు అబరుద్దీన్ తో కాంగ్రెస్ నేతల సమావేశం కొనసాగింది. ఒకవైపు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని అక్బరుద్దీన్ […]
TDP-YSRCP: ఎన్నికలకు ఇంకా చాలాసమయం ఉండగానే ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకోగా.. ప్రతిపక్ష పార్టీల నేతలు ఎక్కడిక్కడ ప్రభుత్వాన్ని నిరసన కార్యక్రమాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ యువ నాయకుడు లోకేష్ పాదయాత్ర చేపట్టి ప్రజలతో కలిసిపోతుంటే.. మరోవైపు మిగతా నాయకులు స్థానిక సమస్యలను రాష్ట్రస్థాయిలో హైలెట్ చేస్తున్నారు. కృష్ఱా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి […]
Rahul Gandhi: ఈ మధ్యనే భారత్ జోడో యాత్ర ముగించుకున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ‘భారత్ జోడో’ పేరుతో దేశవ్యాప్తంగా చేపట్టిన సుదీర్ఘ సమైక్యతా పాదయాత్ర ఈ మధ్యనే ముగించిన రాహుల్ మరో పాదయాత్ర మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఐదు నెలల పాటు మొత్తం 2,000 కిలోమీటర్లకు పైగా సాగిన రాహుల్ పాదయాత్ర తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలై జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో ముగిసింది. ఈ భారత్ […]
Kahramanmaras earthquake: టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో టర్కీ, సిరియాలో భూకంపం అతలాకుతలం చేసింది. భూకంపం కారణంగా చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. పెద్దసంఖ్యలో మరణాలు సంభవించాయి. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1600 మందికి పైగా దుర్మరణం చెందారు. New video is coming out of apocalyptic scenes […]
Vitapu Balasubrahmanyam: ఏపీలో ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా వైసీపీ ఎంపీలు ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్లను ప్రభుత్వమే ట్యాపింగ్ చేస్తుందని ఆరోపించారు. కోటంరెడ్డి ఈ విషయంపై రచ్చ ఇంకా కొనసాగుతుండగా.. పార్టీ పదవుల నుండి ఆయన్ని తప్పించారు. ఆనం రాంనారాయణరెడ్డిని కూడా ఇంచార్జి పదవి నుండి తొలగించారు. ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న నేతలు.. పదుల కొద్దీ సిమ్ కార్డులు మార్చినా ప్రభుత్వం […]
Telangana High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణలో కొద్ది నెలలుగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారంటూ తెలంగాణ ప్రభుత్వం నాటి ఆడియోలు, వీడియోలను అన్ని పార్టీల అధ్యక్షులు, న్యాయమూర్తులకు పంపింది. దీంతో ఇది రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఇందులో బీజేపీ నేతల ప్రోత్సహం ఉందంటూ.. కొందరు బీజేపీ నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పుడు […]
V. V. Lakshminarayana: బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా ఇప్పటికే ఏపీలో రిటైర్డ్ అధికారులకు గాలిమేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తోట చంద్రశేఖర్, రావెళ్ల కిషోర్ తో పాటు మరి కొందరిని పార్టీలోకి చేర్చుకొని పదవులు అప్పగించిన కేసీఆర్.. మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు కూడా ఆహ్వానం పలికారని.. ఆయన కూడా అందుకు సుముఖంగా ఉన్నారని.. వచ్చే ఎన్నికలలో విశాఖ పార్లమెంట్ నుండి లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ నుండి రంగంలో దిగనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. కాగా, దీనిపై […]
Telangana Budget 2023: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ వార్షిక బడ్జెట్ను మంత్రి హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రతిపాదించగా.. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లుగా.. పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు. శాసనసభలో హరీశ్ రావు, శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. తొలిసారిగా సభ్యులందరికీ పెన్ డ్రైవ్ల ద్వారా బడ్జెట్ కాపీలను అందించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ […]