<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » Kaburulu kaburulu
ప్రస్తుతం ప్రియా భవాని చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. తాజాగా కళ్యాణం కమనీయంకి సంబంధించి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలని తెలియచేసింది. ప్రియా భవాని శంకర్ మాట్లాడుతూ...........
రష్మిక పై కూడా చాలా ట్రోల్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు రష్మిక ఈ ట్రోల్స్ తో కూడా ట్రెండింగ్ లో ఉంది. కొన్ని రోజుల క్రితమే ఓ వివాదంతో బాగా ట్రోల్ అయింది రష్మిక. తాజాగా............
గతంలో అయ్యప్పస్వామి మహత్యాన్ని చూపిస్తూ అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఈ సారి శబరిమల, శబరిమల చుట్టూ ఉన్న ప్రదేశాలు, శబరిమల పోస్ట్ ఆఫీస్ నేపథ్యంలో సరికొత్త కథనంతో ఓ పాన్ ఇండియా సినిమాని..............
తమిళ సినిమాతో వెండితెరకి పరిచయమైన నటి 'సాక్షి అగర్వాల్'.. కన్నడ, మలయాళ వరుస సినిమాలో నటిస్తూ అలరిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. తాజాగా సంక్రాంతి సెలబ్రేషన్ పిక్స్ ని షేర్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఆనందంలోనే తన తదుపరి సినిమాని పట్టాలు ఎక్కించాడు. మెహర్ రమేష్ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాకి భోళాశంకర్ అనే టైటిల్ ని పెట్టారు.
గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాల పై సాధారణ ప్రజల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా దీని పై ప్రధాని నరేంద్ర మోదీ స్పదించినట్లు తెలుస్తుంది.
రజినీకాంత్ హీరోగా బీస్ట్ దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'జైలర్'. ఈ సినిమాలో విలన్ గా టాలీవుడ్ నటుడు సునీల్ నటిస్తున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మైథలాజికల్ సినిమా 'ఆదిపురుష్'. ఈ సినిమా రే గ్రాఫిక్ వర్క్ కోసం ఆరు నెలలు సమయం తీసుకున్నారు చిత్ర యూనిట్. జూన్ 16, 2023న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాము అంటూ ఇంతకు ముందు ప్రకటించారు మేకర్స్. అయితే..
ఇటీవల ఇళ్లల్లో అందరికి చీమల బాధ ఎక్కువ అవుతుంది. ఏ మూల చూసినా, వంట గదిలో ఏ డబ్బాలో చూసినా అవే కనిపిస్తాయి. ఒకసారి బాట బయలుదేరితే ఎండ్ పాయింట్ ఉండదు వాటికి. గోడలు, గడపలు ఎక్కడ చూసినా...........
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డ్రై ఫ్రూట్స్ వాడకం బాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ డ్రైఫ్రూట్స్ తినడానికి అలవాటు పడ్డారు. ఈ వాల్నట్స్ రుచికరంగా కూడా ఉంటుంది...............