<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » Kaburulu kaburulu
మన అందరం అన్ని రకాల ఫుడ్స్ ని తింటూ ఉంటాము. కానీ డయాబెటిస్, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ వంటివి రాగానే ఆహార పదార్థాల్లో చాలా మార్చుకుంటారు. అలాంటప్పుడు చప్పటి తిండి తినాల్సి వస్తుంది. ఆహారాన్ని కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది...................
సుహాస్, టీనా శిల్పారాజ్ జంటగా కొత్త దర్శకుడు షణ్ముఖ్ దర్శకత్వంలో ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ కలిసి సంయుక్త నిర్మాణంలో రైటర్ పద్మభూషణ్ సినిమా తెరకెక్కింది. సుహాస్ కి హీరోగా ఇది ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్. ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులని మెప్పించగా సినిమాపై మంచి అంచనాలు.................
ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా అన్స్టాపబుల్ షో వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ షో సీజన్ 1 భారీ విజయం సాధించగా సీజన్ 2 కూడా సూపర్ గా సక్సెస్ అయింది. అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో............
బొద్దింకలు మన ఇంటిలో ఎప్పుడూ కనబడుతూనే ఉంటాయి. ఉదయం పూట మనకు కనబడకపోయినా రాత్రి సమయానికి ఎక్కడి నుండి అయినా వచ్చి చేరతాయి. ఇవి మన ఇంటిలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. వీటి వలన మనకు ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. కాబట్టి వీటిని పోగొట్టడానికి............
సాయంత్రం అయితే చాలు మన ఇంటి నిండా దోమలు ఎక్కడినుండి అయినా వచ్చేస్తాయి. ఇంకా చలికాలం, వానాకాలం ఎక్కువగా వస్తుంటాయి. వాటిని పోగొట్టడానికి మనం ఆల్అవుట్, జెట్ కాయిల్స్, అగరబత్తి.. ఇలా చాలా రకాలుగా ట్రై చేస్తుంటాము. అయినా కూడా దోమలు..............
మనం నవ్వినప్పుడు బుగ్గలో సొట్ట పడితే చాలా బాగుంటుందని అందరూ అంటూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలకు నవ్వితే బుగ్గలో సొట్ట పడితే చాలా అందంగా ఉంటారు. కానీ అందరికీ అలా నవ్వినప్పుడు బుగ్గలో సొట్ట పడదు. కొంతమందికి మాత్రమే.............
ఈ రోజుల్లో అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం అని మనకు తెలుసు. ఇలాంటి జీవితంలో అందరూ కూడా ఏదో ఒక సమయంలో ఒత్తిడికి గురవుతుంటారు. అయితే ఒత్తిడికి ఎక్కువగా గురవడం వలన మనకు బీపీ, డయాబెటిస్, అధిక బరువు, అకాల మరణం సంభవించే అవకాశం ఉంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి..............
మాంసాహారం తినేవారు మాంసం తినడం వలన ఎక్కువ ప్రోటీన్స్ ని వారి శరీరానికి అందజేస్తారు. కానీ శాకాహారులు మాంసం తినరు కాబట్టి ఎలాంటి ఆహరం తినడం వలన ప్రోటీన్స్ పొందుతారో తెలుసుకొని తినాలి.............
కొద్దిసేపటి క్రితమే అనేక తెలుగు సినిమాల్లో కొన్ని వందల పాటలు పాడిన సీనియర్ గాయని, పద్మభూషణ్ వాణీ జయరాం కన్నుమూశారు. దీంతో మరోసారి టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది...............
సందీప్ కిషన్ హీరోగా, దివ్యాంశా కౌశిక్ హీరోయిన్ గా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్.. ముఖ్య పాత్రల్లో రంజిత్ జైకొడి ఈ సినిమాని తెరకెక్కించారు. సందీప్ గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో ఉండటంతో..............