<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » M N
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు లోకేష్ యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 520 కిలోమీటర్ల మేర సాగింది. కాగా, 41 రోజులుగా సాగుతున్న యాత్రలో ఇప్పుడు రెండు రోజుల తాత్కాలిక విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఏపీలో సోమవారం […]
America Florida: మన దేశంలో శృంగారం అనే పదాన్ని ఇంగ్లీష్ లో చెప్పేందుకు కూడా ఇప్పటికీ కొందరు తప్పుగానే భావిస్తారు. అయితే, ఇప్పుడిప్పుడే కొన్ని మెట్రో నగరాలలో విషసంస్కృతి మొదలవుతుంది. డేటింగ్ యాప్స్, సోషల్ మీడియా పుణ్యమా అని.. అపరిచిత వ్యక్తులతో శృంగారం, వన్ నైట్ స్టాండ్ అని.. గ్రూప్ సెక్స్ అని.. త్రీ సమ్, ఫోర్ సమ్ అని చెప్పుకొనేందుకు కూడా సిగ్గుపడేలా వికృత చేష్టలకు దిగుతున్నారు. మన దగ్గర అంటే ఇలాంటివి కొత్తేమో కానీ.. […]
BRS Party: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈసారి కూడా సిట్టింగులకే టిక్కెట్లు కేటాయిస్తామని తేల్చేశారు. అయితే, సిట్టింగులలో వ్యతిరేకత ఉన్న నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని, ఇకపై నిత్యం జనాలలోనే ఉండాలని ఆదేశించారు. తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. ఎన్నికల ఏడాదిలోకి రావడంతో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ దాదాపుగా ఎన్నికలకు వార్నింగ్ బెల్ కొట్టేశారు. ఎన్నికల ఏడాదిలో ఉన్నామని, జనంలోకి వెళ్లాలని, ప్రతి ఒక్కరినీ పేరు […]
Janasena Party: కాపు, బీసీ కులాల కాంబినేషన్ కలిస్తే మనం ఎవరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మంగళగిరిలో జనసేన పార్టీ బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. కాపు-బీసీ కాంబినేషన్ కలిసి ఉండాలని పవన్ క్యాడర్ ను కోరారు. ఈ కాంబినేషన్ ఉంటే ఎవరినీ దేహీ అని […]
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ ఎట్టకేలకు ముగిసింది. దాదాపు 8 నుండి 9 గంటలపాటు సుదీర్ఘ విచారణ జరిపిన ఈడీ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమెకు ఇక వెళ్లొచ్చని చెప్పారు. ఈనెల 16న మళ్లీ విచారణకు రావాలని ఆమెను కోరినట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ రాత్రి 8 వరకు సాగింది. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య భోజనానికి విరామమిచ్చారు. […]
Its raining worms: కరోనాకు పుట్టినిల్లుగా ప్రపంచమంతా చెప్పుకుంటున్న చైనా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే డ్రాగన్ సిటీ ఆహారపు అలవాట్లలో పురుగులు, పాములు, కప్పలు తింటారని పేరుంది. అప్పుడప్పుడు అక్కడ స్ట్రీట్ మార్కెట్ల వీడియోలు కూడా మనల్ని విస్తుపోయేలా చేస్తుంటాయి. వారి ఆహారపు అలవాట్లే కాదు చిత్ర, విచిత్రాలన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. తాజాగా ఆ దేశ రాజధాని బీజింగ్లో పురుగుల వర్షం కురిసింది. అక్కడ నిలిచి ఉన్న పలు కార్లతోపాటు రోడ్డుపై వర్షంతో పాటు […]
Komatireddy Venkat Reddy: కొంతమంది తనను చంపుతామని బెదిరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బంజారా హిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ నేతలపై విమర్శలు చేసినా.. సొంత పార్టీ నేతలని బెదిరించినా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత కుమారుడికి ఫోన్ చేసే చంపేస్తానని బెదిరించారు. నల్గొండ […]
Kiran Kumar Reddy: ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2014లో ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్కి గుడ్ బై చెప్పిన.. కిరణ్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టారు. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. మళ్లీ కాంగ్రెస్లో చేరినా ప్రస్తుతం అక్కడ కూడా యాక్టివ్గా లేరు. కాగా, ఇప్పుడు ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. […]
Revanth Reddy: ఢిల్లీ లిక్కర్ స్కాం బీజేపీ, బీఆర్ఎస్ కలిసి అడుగుతున్న డ్రామా అని.. ఐ ప్యాక్ టీం, ఎన్నికల వ్యూహరకర్త ప్రశాంత్ కిషోర్ ఐడియా ప్రకారమే ఈ రెండు పార్టీలు కలిసి డ్రామా ఆడుతున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసమే లిక్కర్ స్కామ్ పై చర్చ జరిగేలా చేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చేలా.. ప్రధాన ప్రతిపక్షంగా […]
AP Politics: సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు భేటీ అయ్యారు. మంచు మోహన్ బాబు ఇంటికి వెళ్లిన సోము వీర్రాజు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు సోము వీర్రాజును సత్కరించారు. అనంతరం వీరిద్దరి మధ్య గంటపాటు ఏకాంతంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వీరిరువురి భేటీ మర్యాదపూర్వకమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే సోము వీర్రాజు మోహన్ బాబుని కలిసినట్లు […]